Road accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..
- దైర దర్శానికి వెళ్లొస్తుంటే రోడ్డు ప్రమాదం..
- తమిళనాడులో విషాదం..
- ఆరుగురు భక్తులు మృతి..13 మందికి గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road accident: దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న సమయంలో భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తిరుచ్చి-చెన్నై హైవేపై వ్యాన్ డ్రైవర్ అదుపు తప్పి చెట్టుని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. తిరువణ్ణామలైకి చెందిన ఈ బృందం తిరుచెందూర్లోని మురుగన్ ఆలయాన్ని, మధురైలోని మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని దర్శించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.
Read Also: Satyam Sundaram: వాళ్లిద్దరూ లేకుంటే ‘సత్యం సుందరం’ లేదు: డైరెక్టర్ సి. ప్రేమ్ కుమార్ ఇంటర్వ్యూ
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
సెరతానూర్ సమీపంలో తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ప్రమాదం సభవించింది. వ్యాన్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో, అది రహదారిపై నుండి వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టాడు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. సమీపంలోని ప్రయానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో రెస్క్యూ టీం అక్కడికి చేరింది. యంత్రాల సాయంతో వాహనంలో చిక్కుకున్న 13 మంది భక్తులను రక్షించారు. క్షతగాత్రులను ముండియంబాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!