Delhi Polls: ఎన్నికల ముందు ఆప్కి భారీ షాక్.. బీజేపీలో చేరిన 8 మంది ఎమ్మెల్యేలు..
- ఎన్నికల ముందు ఆప్కి భారీ షాక్..
- నిన్న ఆ పార్టీకి రాజీనామా చేసిన 8 మంది ఎమ్మెల్యేలు..
- నేడు బీజేపీ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Polls: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే, ఎన్నికల ముందు వరసగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు స్థానిక నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరగా, నిన్న ఆప్కి రాజీనామా చేసిన 08 మంది ఎమ్మెల్యేలు నేడు (శనివారం) బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తమకు టికెట్ ఇవ్వకపోవడంతో 08 మంది ఎమ్మెల్యేలు నిన్న ఆప్కి రాజీనామా చేశారు.
Read Also: EV sector: ఈవీ బ్యాటరీ తయారీకి ప్రోత్సాహం.. తగ్గనున్న ఎలక్ట్రిక్ కార్, బైక్స్ ధరలు..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఆప్ నుంచి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేల్లో – గిరీష్ సోని (మాదిపూర్), రోహిత్ మెహ్రౌలియా (త్రిలోక్పురి), మదన్ లాల్ (కస్తూర్బా నగర్), రాజేష్ రిషి (జనక్పురి), నరేష్ యాదవ్ (మెహ్రౌలి), భావన గౌర్ (పాలం), పవన్ కుమార్ శర్మ (ఆదర్శ్ నగర్), బిఎస్ జూన్ (బిజ్వాసన్) ఉన్నారు. అసంతృప్త ఎమ్మెల్యేలు తమ రాజీనామా లేఖల్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. పార్టీలో పెరుగుతున్న అవినీతిని విలువల నుంచి వైదొలగడం పట్ల నిరాశ వ్యక్తం చేశారు.
అయితే, ఎమ్మెల్యేల రాజీనామాలపై ఆప్ మాట్లాడుతూ.. సదరు ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో్ ప్రజలకు అందుబాటులో లేరని తేలడంతోనే టికెట్ నిరాకరించామని చెప్పింది. సర్వేలో ప్రతికూల ఫలితాలు రావడంతోనే వారికి టికెట్ నిరాకరించినట్లు ఆప్ జాతీయ అధికా ప్రతినిధి రీనా గుప్తా అన్నారు. ఏదేశమైనప్పటికీ, ఢిల్లీ ఎన్నికలకు ముందు ఆప్ నేతలు బీజేపీలో చేరడం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 05న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 08న ఫలితాలు వెలువడతాయి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!