Lose Eyesight: కంటి చూపు కోల్పోయిన 18 మంది.. ప్రభుత్వాసుపత్రిలో సర్జరీనే కారణమని ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lose Eyesight: రాజస్థాన్ రాష్ట్రంలో 18 మంది కంటి చూపును కోల్పోయారు. రాష్ట్రంలోనే అతిపెద్ద ఆస్పత్రి అయిన సవాయ్ మాన్ సింగ్ (ఎస్ఎంఎస్) ఆస్పత్రిలో ఆపరేషన్ తర్వాత ఈ 18 మంది కంటి చూపును కోల్పోయినట్లు ఆరోపిస్తున్నారు. కంటి శుక్లాలకు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత తామంతా చూపు కోల్పోయినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. వీరిలో చాలా మంది రాజస్థాన్ ప్రభుత్వం చిరంజీవి ఆరోగ్య పథకం కింద ఆపరేషన్లు చేశారు.
Read Also: Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సిద్ధం.. మూన్ మిషన్ స్పెషల్ రిపోర్ట్..
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
జూన్ 23న ఆపరేషన్ చేసి జులై 5 వరకు కంటిచూపు అంతా కనిపించింది కానీ జూలై 6-7 నుంచి కంటిచూపు పోయింది.. ఆ తర్వాత మళ్లీ ఆపరేషన్ చేసినా కంటిచూపు రాలేదని ఓ పేషెంట్ చెప్పాడు. కంటి చూపు పోవడానికి ఇన్ఫెక్షన్ కారణమని వైద్యులు చెప్పారని, ఇన్ఫెక్షన్ని నయం చేసేందుకు చికిత్స చేస్తున్నట్లు వైద్యులు తెలిపారని రోగి చెప్పాడు. తీవ్రమైన కంటి నొప్పి వస్తుందని రోగులు ఫిర్యాదు చేయడంతో రోగుల్ని వెంటనే ఆస్పత్రిలో చేరాలని అధికారులు కోరారు. ఇదిలా ఉంటే ఇప్పటికే కొందరికి రెండుసార్లు చికిత్స చేసిన పోయిన చూపు తిరిగి రాలేదు. ఆసుపత్రిలోని ఆప్తాల్మాలజీ విభాగం అధికారులు తమ వైపు నుండి ఎటువంటి లోపం లేదని పేర్కొన్నారు. రోగుల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?