Virupaksha Team again: టీమంతా కలిసి మరో ప్రాజెక్ట్.. కానీ తేజ్ ను పక్కకి నెట్టేశారే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virupaksha Team again working for a project without sai dharam tej: ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలలో విరూపాక్ష సినిమా కూడా ఒకటి. సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సుకుమార్ డైలాగ్స్ అందించడం గమనార్హం. నిజానికి ఈ సినిమాతో సాయిధరమ్ తేజ్ మళ్లీ రైట్ ట్రాక్ లోకి వచ్చి సినిమాలు చేయడం మొదలుపెట్టాడని మెగా అభిమానులందరికీ ఒక భరోసా దొరికింది. అయితే తాజాగా విరూపాక్ష నిర్మాతలు విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. సినిమా టైటిల్ అనౌన్స్ చేయలేదు కానీ బివిఎస్ఎన్ ప్రసాద్ తో పాటు సుకుమార్ కూడా కలిసి ఈ సినిమాని నిర్మించబోతున్నారని అధికారికంగా ప్రకటించారు.
Sanjay Dutt: బిగ్ బ్రేకింగ్.. సెట్ లో సంజయ్ దత్ కు ప్రమాదం.. తలకు కుట్లు
Also Read
- Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
- Irumbudi Collections: బాక్సాఫీస్లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లోకి!
- Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
- BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్బస్టర్ 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పటివరకు నటీనటులు ఎవరు అనే విషయం మీద ఈ సినిమా యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా విషయానికి వస్తే సాయి ధరమ్ తేజ్ ని పక్కన పెట్టి మరో యంగ్ హీరోని సినిమాలో నటింప చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ తో పాటు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కూడా సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించబోతున్నాయి. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో ఒక గుహ లాంటి ప్రదేశంలోకి అత్యాధునిక తాళ్ల సహాయంతో ముగ్గురు వ్యక్తులు లోపలికి దిగుతున్న పిక్ కనిపిస్తోంది. మొత్తానికి సాయి ధరంతేజ్ కాకుండా వేరే హీరో ఫైనల్ అయిన వెంటనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. విరూపాక్షతో హిట్టు వచ్చినా ఎందుకు సాయి ధరమ్ తేజ్ ను పక్కన పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారని విషయం మీద మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేదు.
తాజావార్తలు
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?