ఓటీటీలోకి గ్రాండ్ వేలో అడుగుపెట్టబోతున్న టీ-సిరీస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటి వరకూ మ్యూజిక్ అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్ లో ఉన్న టీ-సీరిస్ సంస్థ త్వరలో భారీ స్థాయిలో ఓటీటీ కంటెంట్ ను అందించే ప్రయత్నం చేయబోతోంది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వినోదం ప్రజల చేతి మునివేళ్ళలోనే స్మార్ట్ ఫోన్ రూపంలో లభ్యం అవుతోందని, దానిని దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాల వారిని అలరించేలా ఓటీటీ కంటెంట్ ను రూపొందించాలనే నిర్ణయం తీసుకున్నామని టీ-సీరిస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ తెలిపారు.
Read Also : తలైవా కంటే ఎక్కువ ఫాలోయింగ్… సౌత్ లో అత్యధికంగా ఫాలో అవుతున్న స్టార్
Also Read
- Jabardasth Mahesh: ‘ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలీదు’.. సడన్గా కమెడియన్ మహేష్ షాకింగ్ వీడియో.. అసలేమైంది?
- Idupu Kayitham : 'ఇడుపు కాయితం' చుట్టూ కొత్త వివాదం.. అసలు ఈ పదం అర్ధమేంటి?
- Suhas: "చేతిలో కత్తి.. కళ్లలో కసి!" ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
- Haiku : ‘కోర్ట్’ శ్రీదేవి సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘నెట్ఫ్లిక్స్’ మైండ్ బ్లాక్ డీల్
ఈ వివరాలను ఆయన తెలియచేస్తూ, ”కథాబలంతో పాటు సంగీత ప్రధానమైన చిత్రాలు తప్పనిసరిగా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తాయనే నమ్మకం మొదటి నుండి మాకు ఉంది. ఆ దిశగానే చిత్ర నిర్మాణం జరిపాం. యూ ట్యూబ్ లో మా కంటెంట్ ను వీక్షకలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. అయితే ఇప్పుడు మారిన కాలమన పరిస్థితులలో స్టోరీబేస్డ్ వెబ్ సీరిస్ ను తయారు చేసి ఓటీటీల ద్వారా అందించాలని అనుకుంటున్నాం. ఇందు కోసం ఆనంద్ ఎల్. రాయ్, అనుభవ్ సిన్హా, నిఖిల్ అద్వానీ, హన్సల్ మెహతా, సంజయ్ గుప్తా, బిజోయ్ నంబియార్, సుపర్న్ ఎస్ వర్మ, మిఖిల్ ముసాలే, సౌమేంద్ర పథి వంటి ప్రముఖులతో చర్చలు జరుపుతున్నాం. వారంతా ఓటీటీ కంటెంట్ ఇవ్వడానికి అంగీకారం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులను దృష్టిలో ఉంచుకుని వీరితో ఓరిజినల్, ఎక్స్ క్యూజీవ్ స్టోరీస్ ను రూపొందిస్తాం.
ఇందులో యాక్షన్ థ్రిల్లర్స్, బయోపిక్స్, మర్డర్ మిస్టరీస్, జైల్ బ్రేక్ డ్రామాస్ లాంటి వాటిని సినిమాలు, వెబ్ షోస్, వెబ్ సీరిస్ ద్వారా త్వరలోనే తీసుకొస్తాం” అని అన్నారు. తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ 2025 నాటికి ఆప్టిక్ ఫైబర్ ద్వారా దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు సైతం 5జీ స్పెక్ట్రమ్ ను వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పిన నేపథ్యంలో ఓటీటీ మార్కెట్ కు గణనీయమైన ఆదరణ పల్లె ప్రాంతాల నుండి కూడా లభిస్తుందనే ఆశాభావాన్ని భూషణ్ కుమార్ వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!