ఓటీటీలోకి గ్రాండ్ వేలో అడుగుపెట్టబోతున్న టీ-సిరీస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటి వరకూ మ్యూజిక్ అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్ లో ఉన్న టీ-సీరిస్ సంస్థ త్వరలో భారీ స్థాయిలో ఓటీటీ కంటెంట్ ను అందించే ప్రయత్నం చేయబోతోంది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వినోదం ప్రజల చేతి మునివేళ్ళలోనే స్మార్ట్ ఫోన్ రూపంలో లభ్యం అవుతోందని, దానిని దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాల వారిని అలరించేలా ఓటీటీ కంటెంట్ ను రూపొందించాలనే నిర్ణయం తీసుకున్నామని టీ-సీరిస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ తెలిపారు.
Read Also : తలైవా కంటే ఎక్కువ ఫాలోయింగ్… సౌత్ లో అత్యధికంగా ఫాలో అవుతున్న స్టార్
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ఈ వివరాలను ఆయన తెలియచేస్తూ, ”కథాబలంతో పాటు సంగీత ప్రధానమైన చిత్రాలు తప్పనిసరిగా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తాయనే నమ్మకం మొదటి నుండి మాకు ఉంది. ఆ దిశగానే చిత్ర నిర్మాణం జరిపాం. యూ ట్యూబ్ లో మా కంటెంట్ ను వీక్షకలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. అయితే ఇప్పుడు మారిన కాలమన పరిస్థితులలో స్టోరీబేస్డ్ వెబ్ సీరిస్ ను తయారు చేసి ఓటీటీల ద్వారా అందించాలని అనుకుంటున్నాం. ఇందు కోసం ఆనంద్ ఎల్. రాయ్, అనుభవ్ సిన్హా, నిఖిల్ అద్వానీ, హన్సల్ మెహతా, సంజయ్ గుప్తా, బిజోయ్ నంబియార్, సుపర్న్ ఎస్ వర్మ, మిఖిల్ ముసాలే, సౌమేంద్ర పథి వంటి ప్రముఖులతో చర్చలు జరుపుతున్నాం. వారంతా ఓటీటీ కంటెంట్ ఇవ్వడానికి అంగీకారం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులను దృష్టిలో ఉంచుకుని వీరితో ఓరిజినల్, ఎక్స్ క్యూజీవ్ స్టోరీస్ ను రూపొందిస్తాం.
ఇందులో యాక్షన్ థ్రిల్లర్స్, బయోపిక్స్, మర్డర్ మిస్టరీస్, జైల్ బ్రేక్ డ్రామాస్ లాంటి వాటిని సినిమాలు, వెబ్ షోస్, వెబ్ సీరిస్ ద్వారా త్వరలోనే తీసుకొస్తాం” అని అన్నారు. తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ 2025 నాటికి ఆప్టిక్ ఫైబర్ ద్వారా దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు సైతం 5జీ స్పెక్ట్రమ్ ను వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పిన నేపథ్యంలో ఓటీటీ మార్కెట్ కు గణనీయమైన ఆదరణ పల్లె ప్రాంతాల నుండి కూడా లభిస్తుందనే ఆశాభావాన్ని భూషణ్ కుమార్ వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!