గోవాలో బోటింగ్ ఎంజాయ్ చేస్తున్న సామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత అక్కినేని గత కొన్ని రోజుల నుంచి వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తాను నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “శాకుంతలం” షూటింగ్ పూర్తి చేసుకున్న సామ్ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటోంది. ఇటీవల మీడియా ఇంటరాక్షన్ సమయంల, సమంత తాను కొత్త ప్రాజెక్ట్లపై సంతకం చేయలేదని, ప్రస్తుతం ఆమె కొన్ని నెలలుగా విరామం తీసుకోవాలనుకుంటున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు స్నేహితులతో కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తోంది. సమంత ప్రస్తుతం గోవాలో తన ఫ్రెండ్ శిల్పా రెడ్డితో కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తోంది. ఈ బేబీ ఇటీవల సోషల్ మీడియాలో తన సైక్లింగ్, కయాకింగ్ ఫోటోలు, వీడియోలను పంచుకున్నారు. కేవలం అభిమానులే కాదు, వెంకటేష్ దగ్గుబాటి కుమార్తె ఆశ్రిత, రానా దగ్గుబాటి భార్య మిహీకా బజాజ్ కూడా ఈ ఫోటోలపై స్పందించడం విశేషం. ఇన్స్టాగ్రామ్లో సమంత తాజాగా షేర్ చేసిన వీడియోలో ఆమె కయాకింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. నదిలో ఆమె తెడ్డు వేసి సంతోషంగా కనిపిస్తోంది.
Read Also : గెట్ రెడీ… రేపు “సీటిమార్” మెగా అప్డేట్
Also Read
- Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం... 'రామాయణం' వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
- Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' ట్రైలర్ చూశారా!
- 72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
- Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
సమంత ఈ చిన్న విరామం తీసుకునే ముందు తన నెక్స్ట్ తమిళ మూవీ “కాతువాకుల రెండు కాదల్” సినిమా చెన్నై షెడ్యూల్ను పూర్తి చేసింది. ఈ రొమాంటిక్, యాక్షన్ డ్రామాకు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి, లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు గుణశేఖర్ దర్శకత్వంలో “శాకుంతలం” అనే పౌరాణిక డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. విశ్వామిత్రుడు, అప్సర మేనక కుమార్తె శకుంతల, దుష్యంత రాజుల కథ ఆధారంగా ఈ మూవీ భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఇందులో దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నారు. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హా ఈ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అవుతోంది.
తాజావార్తలు
-
Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం… ‘రామాయణం’ వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
-
Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. “మరచిపోలేని గుణపాఠం చెబుతాం” అంటూ ఖమేనీ హెచ్చరిక
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!