Allu Aravind: ‘రామాయణ’ వెనక్కి… ‘మహాభారతం’ ముందుకు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామాయణ గాథను త్రీ-డీలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలన్నది అల్లు అరవింద్ చిరకాల వాంఛ. మధు మంతెన, నమిత్ మల్హోత్రాతో కలిసి నిర్మించాలని ఐదేళ్ళక్రితమే అల్లు అరవింద్ ప్లాన్ చేశారు. మూడు భాషల్లో విజువల్ వండర్ గా మూడు భాషల్లో తీయాలన్నది అరవింద్ ఆలోచన. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మనసు మార్చుకున్న అల్లు అరవింద్, మధు మంతెనతో కలిసి ‘మహాభారతం’ వెబ్ సీరిస్ ను ప్లాన్ చేస్తున్నారు. డి23 ఎక్స్ ప్లో లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
Also Read
- Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
- Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
- Irumudi OTT : ‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
- Ravi Teja: ఇరుముడి జోష్లోనూ రవితేజ కొత్త సినిమాపై సస్పెన్స్! అసలేమైంది?





గతంలో భారతదేశంలో అమ్మమ్మ, తాతయ్యల ద్వారా మహాభారతాన్ని వినేవారని, కానీ ఇప్పుడు లక్షలాది మంది బాలలకు ఆ గొప్ప పురాణ గాథను వినే ఆస్కారం లేకుండా పోయిందని, ఆ లోటును తీర్చడం కోసమే ఈ వెబ్ సీరిస్ ను విజువల్ ఫీస్ట్ లా తాము రూపొందించబోతున్నామని మధు మంతెన తెలిపారు. ఈ వెబ్ సీరిస్ వచ్చే యేడాది వీక్షకుల ముందుకు వస్తుందని, ఓ సరికొత్త అనుభూతిని ఇది అందిస్తుందని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ హెడ్ కంటెంట్ గౌరవ్ బెనర్జీ తెలిపారు. అల్లు ఎంటర్ టైన్ మెంట్స్, మైథోవర్స్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ వెబ్ సీరిస్ ను నిర్మించబోతున్నాయి. దీనికి సంబంధించిన ఆర్ట్ వర్క్ ను కూడా ఈ ఎక్స్ పోలో విడుదల చేశారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
-
UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!