Rakul Preet Singh: 250 కోట్ల అప్పుల ఊబిలో రకుల్ ప్రీత్ సింగ్ భర్త.. షాకింగ్ నిర్ణయం!
- ఆర్థిక ఇబ్బందుల్లో నటి రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ
- అప్పులపాలైన జాకీ భగ్నాని పూజా ఎంటర్టైన్మెంట్
- భగ్నాని కుటుంబానికి 250 కోట్లు అప్పుల భారం మోపిన ఆ 2 సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rakul Preet Singh Father In Law Vashu Bhagnani Sells Pooja Entertainment Office: హిందీ చిత్ర పరిశ్రమలోని పెద్ద ప్రొడక్షన్ బ్యానర్లలో ఒకటైన పూజా ఎంటర్టైన్మెంట్ భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. రకుల్ ప్రీత్ ప్రేమించి పెళ్లి చేసుకున్న జాకీ భగ్నాని తన తండ్రి వాషు భగ్నానితో కలిసి ఈ సంస్థను ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నారు. నిజానికి ఈ సంస్థ ప్రారంభించిన దాదాపు నాలుగు దశాబ్దాల్లో ఎన్నో ఒడిదుడుకులను చవిచూసింది. కానీ ఇప్పుడు వాషు భగ్నాని యొక్క పూజా ఎంటర్టైన్మెంట్ పెద్ద ఆర్థిక వైఫల్యం నుండి కోలుకోవడానికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేమంటే బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం, వాషు భగ్నాని తన ఏడు అంతస్తుల పూజా ఎంటర్టైన్మెంట్ కార్యాలయాన్ని ఒక బిల్డర్కు విక్రయించాడు. అయితే ఈ భూమిని కొనుగోలు చేసిన బిల్డర్ ఎవరనేది ఇంకా వెల్లడించలేదు. ఈ భవనాన్ని కూల్చివేసి విలాసవంతమైన ఒక నివాస భవనాన్ని నిర్మిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Renuka Swamy: రేణుకా స్వామి నాకు కూడా అసభ్యకరమైన మెసేజులు పంపాడు.. మరో కన్నడ నటి సంచలనం!
Also Read
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Ramcharan New Record : "పెద్ది"తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు... ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
వాషు తన ఉద్యోగులలో దాదాపు 80% మందిని తొలగించి, కార్యాలయాన్ని జుహులోని డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్కి మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. టైగర్ ష్రాఫ్ నటించిన జగన్ శక్తి చిత్రం రెండేళ్ల పోరాటం తర్వాత 2024 జనవరిలో ఉద్యోగుల తొలగింపు ప్రారంభమైంది. ఏప్రిల్లో ముఖ్యంగా బడే మియాన్ ఛోటే మియాన్ విడుదలైన తర్వాత కంపెనీ ఉద్యోగుల సంఖ్యను మరింత తగ్గించింది. బడే మియాన్ ఛోటే మియాన్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైన తర్వాత ఈ చర్య తీసుకున్నారు. రూ.350 కోట్లతో రూపొందిన ఈ చిత్రం టిక్కెట్ విండో వద్ద కేవలం రూ.59.17 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ సినిమా వల్ల ప్రొడక్షన్ బ్యానర్కి కనీసం 125-150 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. పలువురు ఫైనాన్షియర్లకు సుమారు రూ. 250 కోట్ల రుణాలు చెల్లించేందుకు వాషు ఈ భవనాన్ని విక్రయించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
టైగర్ ష్రాఫ్ నటించిన గణపత్ రిలీజ్ అయ్యాక 2024 జనవరిలో ఉద్యోగుల తొలగింపు ప్రారంభమైంది. ఏప్రిల్లో ముఖ్యంగా బడే మియాన్ ఛోటే మియాన్ విడుదలైన తర్వాత కంపెనీ ఉద్యోగుల సంఖ్యను మరింత తగ్గించిందని అంటున్నారు. బడే మియాన్ ఛోటే మియాన్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. .350 కోట్లతో రూపొందిన ఈ చిత్రం టిక్కెట్ విండో వద్ద కేవలం రూ.59.17 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ సినిమా వల్ల ప్రొడక్షన్ బ్యానర్కి కనీసం 125-150 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. పలువురు ఫైనాన్షియర్లకు సుమారు రూ. 250 కోట్ల రుణాలు చెల్లించేందుకు వాషు ఈ భవనాన్ని విక్రయించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!