Rajinikanth: జైలర్ నటుడు మృతి.. ఎమోషనల్ అయిన రజినీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajinikanth: కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్న విషయం తెల్సిందే. నటుడు, డైరెక్టర్ అయిన మారిముత్తు నేడు గుండెపోటుతో మరణించారు. దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ఈ మధ్యనే రిలీజ్ అయ్యి భారీ హిట్ అందుకున్న జైలర్ సినిమాలో మారిముత్తు వర్మ గ్యాంగ్ లో కీలక పాత్ర పోషించిన విషయం తెల్సిందే. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించిన ఆయన.. సీరియల్స్ ద్వారా కెరీర్ ను ప్రారంభించాడు. ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి మెప్పించిన మారిముత్తు.. జైలర్ సినిమా తరువాత మరిన్ని అవకాశాలను అందుకుంటాడని అందరు అనుకున్నారు. కానీ, ఇంతలోపే ఆయన గుండెపోటుతో మరణించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Naveen Polishetty: పొలిశెట్టి గట్టిగానే కొట్టాడు!
Also Read
ఇకపోతే ఆయన మృతిపట్ల అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్.. ట్విట్టర్ వేదికగా.. మారిముత్తుకు సంతాపం తెలిపాడు. “మారిముత్తు ఒక అద్భుతమైన వ్యక్తి. ఆయన మృతి వార్త విని నేను షాక్ అయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను” అంటూ తెలిపాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
மாரிமுத்து ஒரு அருமையான மனிதர். அவருடைய இறப்பு எனக்கு அதிர்ச்சியளிக்கிறது.
அவரை இழந்து வாடும் அவருடைய குடும்பத்தாருக்கு என்னுடைய மனமார்ந்த அஞ்சலி.
— Rajinikanth (@rajinikanth) September 8, 2023
తాజావార్తలు
-
Shubman Gill: “మేం గెలవడానికి అస్సలు అర్హులం కాదు”.. సొంత జట్టుపై కెప్టెన్ గిల్ తీవ్ర ఆగ్రహం..
-
Rajinikanth-Kamal Haasan: రజినీ – కమల్ మల్టీస్టారర్ నుంచి త్రిష ఔట్..?
-
Finn Allen: 10 సిక్సర్లు, 4 ఫోర్లు.. అభిషేక్, వైభవ్ల ప్రత్యేక బ్యాట్స్మెన్ల జాబితాలో ఫిన్ అలెన్..
-
Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..