Venkatesh: ‘వెంకటేష్ నన్ను మోసం చేశాడు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daggubati Family: మొట్ట మొదటిసారి దగ్గుబాటి ఫ్యామిలీ వివాదంలో చిక్కుకొంది. ఇప్పటివరకు సినిమాలు, కుటుంబం తప్ప బయట ఏ వివాదంలోనూ ఇరుక్కొని వెంకటేష్ భూ వివాదంలో ఇరుక్కున్నారు. తనను దగ్గుబాటి ఫ్యామిలీ మోసం చేసింది అంటూ సదరన్ స్పైసిస్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ నందకుమార్ మీడియా ముందుకు రావడం చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టిస్తోంది. దగ్గుబాటి ఫ్యామిలీ మోసం చేసిందంటూ నందకుమార్ ఇటీవలే కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. ఫిల్మ్ నగర్ దగ్గర్లో ఉన్న 1200 గజాల భూమిని తనకు లీజుకు ఇచ్చి అగ్రిమెంట్ పూర్తి కాకుండానే తనను స్థలం ఖాళీ చేయమని దగ్గుబాటి ఫ్యామిలీ వేధిస్తోందని తెలిపారు.
ఇక నేడు పురానీ హవేలీ లోని సిటీ సివిల్ కోర్టు వద్ద మీడియా ఎదుట నందకుమార్ మాట్లాడుతూ “దగ్గుబాటి కుటుంబం నన్ను మోసం చేసింది. నాతో అగ్రిమెంట్ చేఉకున్న భూమిని నాకు తెలియకుండా రానా పేరు మీదకు మార్చి అమ్మకానికి పెట్టారు. సురేష్ బాబు మాత్రమే కాకుండా వెంకటేష్ కూడా నన్ను మోసం చేశారు. ఆయన కూడా లీజ్ కు ఇచ్చిన అగ్రిమెంట్ ను మర్చిపోయి స్థలం ఖాళీ చేయమని బెదిరిస్తున్నారు. అందుకే నేను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ కేసు విచారణకు రానా రాలేకపోవడంతో ఈ కేసును ఆగస్టు 2 కు వాయిదా వేశారు. ఇప్పటివరకు ఈ కేసు గురించి దగ్గుబాటి ఫ్యామిలీ నోరు మెదపకపోవడం విశేషం.
Also Read
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!