Pallavi Prashanth: బిగ్ బాస్ పరువు తీసిన ఏకైక మొనగాడు.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pallavi Prashanth: బిగ్ బాస్.. రియాలిటీ షోగా బాలీవుడ్ లో మొదలై.. ఇప్పుడు అన్ని భాషల్లో విజయవంతంగా కొనసాగుతోంది. ఇక తెలుగులో ఈ షోకు ఎంత మంచి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 1 మొదలయ్యింది. ఆ తరువాత నాని సెకండ్ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించగా.. మూడోవ సీజన్ నుంచి ఏడవ సీజన్ వరకు అక్కినేని నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించాడు. ఇండస్ట్రీలో కొనసాగుతున్న సెలబ్రిటీలను.. ఒక ఇంటిలో ఉంచి వారి మధ్య గొడవలు పెట్టి.. గేమ్స్ పెట్టి.. వారిలో ఎవరు టైటిల్ విన్నరో ప్రేక్షకుల నిర్ణయానికి వదిలేస్తారు. ఇక ఇందుకోసం సదురు సెలబ్రిటీలు చాలా గట్టిగానే అందుకుంటున్నారు కూడా.. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. గత ఆరు సీజన్స్ లో జరగనవన్నీ ఈ ఏడవ సీజన్ లో జరిగాయి. బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా ఫుల్టా అని అనడంతోనే ఈ సీజన్ పై ఆసక్తి నెలకొంది. మొదటి నుంచి కూడా ఈ సీజన్ లో ఎన్నో కొత్త విషయాలు జరిగాయి.
అవన్నీ పక్కన పెడితే.. రైతుబిడ్డగా ఇంట్లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్ విన్నర్ గా తిరిగి రావడం అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఒక కామన్ మ్యాన్ లా లోపలి వెళ్లి.. ఎంతో కష్టపడి విన్నర్ గా నిలిచాడు. ఇక బయటికి వస్తే.. అతనిని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది రైతుబిడ్డలు బాగుపడతారు అనుకున్నారు. కానీ, ఈ రైతు బిడ్డ బయటకి రావడంతోనే నిజ స్వరూపం చూపించాడు. అమర్ దీప్ కారుపై దాడి, పోలీసులతో గొడవ.. స్టూడియో బయట జరిగిన ఘర్షణల్లో కంటెస్టెంట్స్ కార్లతో పాటు ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా పగులకొట్టారు. ఇక దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై పల్లవి ప్రశాంత్ స్పందించాడు. అవేమి తనకు తెలియదు అని చెప్పుకొచ్చాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొద్దిసేపటి క్రితమే ప్రశాంత్ ను అరెస్ట్ చేశారు.
Also Read
- Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
- Trivikram: త్రివిక్రమ్తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
- Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
- Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
ఏడు సీజన్లు.. ఇప్పటివరకు ఏ సీజన్ లో కూడా ఇలాంటి రచ్చ జరిగింది లేదు. సెకండ్ సీజన్ లో కౌశల్ పేరు మీద ఆర్మీ ఏర్పాటు చేసినా కూడా ఇంత రచ్చ జరగలేదు. అతను బయటికి వచ్చి ఇంత హంగామా చేయలేదు. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చి.. తమ కెరీర్ ను చూసుకున్నారు కానీ.. ఈ విధంగా చేసి పోలీస్ కేసు వరకు ఎవ్వరు వెళ్ళలేదు. ఇలాంటి రచ్చ చేసి.. బిగ్ బాస్ పరువు తీసిన ఏకైక మొనగాడు.. రైతు బిడ్డనే అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడ వరకు వెళ్తుంది.. ? ప్రశాంత్ కు శిక్ష పడుతుందా.. ? లేదా .. ? అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
-
Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
-
Trivikram: త్రివిక్రమ్తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!