సినిమాలను తెలుగు ప్రేక్షకుల్లా ఎవరు ఆదరించలేదు : చైతన్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన “లవ్ స్టోరీ” సెప్టెంబర్ 24న విడుదల అయిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాను సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వచించారు. అయితే ఈ సినిమాను అభిమానాలు ఎంతగానో ఆదరించడంతో ఈరోజు లవ్ స్టోరీ మ్యాజికల్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఇందులో హీరో నాగ చైతన్య మాట్లాడుతూ… ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అని చాలా ఎదురు చూసాను. ఎట్టకేలకు గత 24న ఈ సినిమా విడుదల అయ్యింది. అయితే మన దేశంలో కరోనా లాక్ డౌన్ తర్వాత చాలా సినిమాలు విడుదల అయ్యాయి. కానీ ఇక్కడ మన తెలుగు ప్రజలు ఆదరించిన విధంగా దేశంలో ఎక్కడ సినిమాలను ఆదరించలేదు అని నాగ చైతన్య అన్నాడు. ఈ కరోనా సమయంలో థియేటర్ కు వస్తారా.. లేదా అనుకున్న సమయంలో దీనిని ఇంత పెద్ద హిట్ చేసినందుకు అభిమానులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన శేఖర్ కమ్ముల నుంచి తాను చాలా నేర్చుకున్నానని.. ఆయనతో ఇంకా సినిమాలు చేయాలనీ అనుకుంటున్నాను అని చైతన్య తెలిపాడు.
Also Read
తాజావార్తలు
-
Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
-
Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..