Manchu Lakshmi: బ్రేకింగ్.. బీజేపీ కండువా కప్పుకోనున్న మంచు లక్ష్మీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Lakshmi: మంచు మోహన్ బాబు ముద్దుల తనయ మంచు లక్ష్మీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందా.. ? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ప్రస్తుతం నటిగా, నిర్మాతగా బిజీగా ఉన్న ఆమె త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు గుప్పుమంటున్నాయి. మంచు మోహన్ బాబు ఒకప్పుడు టీడీపీ లో ఇప్పుడు వైఎస్సార్సీపీ కి సపోర్ట్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇక మోహన్ బాబు ఇద్దరు కొడుకులు .. ఒకరు టీడీపీ కి సపోర్ట్ చేస్తుండగా.. ఇంకొకరు వైఎస్సార్సీపీకి సపోర్ట్ గా ఉన్నారు. అయితే ఈ రెండు పార్టీలు కాకుండా మంచు లక్ష్మీ.. బీజేపీ లో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది మంచు లక్ష్మీ నిర్ణయం కాదు కానీ.. పార్టీనే ఆమెను పిలిచిందని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం పీఎం ఆఫీస్ నుంచి ఆమెకు ఫోన్ వచ్చిందని, అందుకే మంచు లక్ష్మీ .. రేపు ఢిల్లీకి పయనమవుతుందని టాక్. ఇక ఇదే కనుక నిజమైతే.. మంచు కుటుంబంలో వివాదాలు తప్పనిసరి అని చెప్పుకొస్తున్నారు.
Ananya Panday: నాజూకు అందాలతో కుర్రకారులను కట్టిపడేస్తున్న అనన్య పాండే
Also Read
- Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
- Peddi : "పెద్ది"పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ... ప్రశంసల వర్షం
- Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
- Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
ఇప్పటికే.. టీడీపీ నేత కుమార్తె అయిన భూమా మౌనికను మంచు మనోజ్ వివాహమాడాడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో వారే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దాదాపు ఏడాది మొత్తం ఇంట్లో ఎవరికి కనిపించకుండా తిరిగినట్లు తెలిపారు. ఇక చివరగా.. మంచు లక్ష్మీనే పెళ్లి పెద్దగా ఉండి వారి పెళ్లి జరిపించింది. ఇటుపక్క మంచు విష్ణు .. జగన్ బంధువుల అమ్మాయిని వివాహమాడిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలోనే తమ్ములిద్దరు వేరే వేరు పార్టీల్లో ఉండి గొడవలు పడుతుంటే.. మంచు లక్ష్మీకి మూడో పార్టీ నుంచి పిలుపు రావడం ఆశ్చర్యంగా ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక నిజం చెప్పాలంటే.. బీజేపీ.. రెండు తెలుగురాష్ట్రాల్లో పట్టు తెచ్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం బలంగా ఉన్న సెలబ్రిటీలను తమ వైపు తిప్పుకోవాలని ట్రైల్స్ వేస్తోంది. అందులో భాగంగానే ఢిల్లీకి పిలిచి వారితో మంతనాలు చేయనున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
-
Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!