Manchu Lakshmi: బ్రేకింగ్.. బీజేపీ కండువా కప్పుకోనున్న మంచు లక్ష్మీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Lakshmi: మంచు మోహన్ బాబు ముద్దుల తనయ మంచు లక్ష్మీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందా.. ? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ప్రస్తుతం నటిగా, నిర్మాతగా బిజీగా ఉన్న ఆమె త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు గుప్పుమంటున్నాయి. మంచు మోహన్ బాబు ఒకప్పుడు టీడీపీ లో ఇప్పుడు వైఎస్సార్సీపీ కి సపోర్ట్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇక మోహన్ బాబు ఇద్దరు కొడుకులు .. ఒకరు టీడీపీ కి సపోర్ట్ చేస్తుండగా.. ఇంకొకరు వైఎస్సార్సీపీకి సపోర్ట్ గా ఉన్నారు. అయితే ఈ రెండు పార్టీలు కాకుండా మంచు లక్ష్మీ.. బీజేపీ లో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది మంచు లక్ష్మీ నిర్ణయం కాదు కానీ.. పార్టీనే ఆమెను పిలిచిందని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం పీఎం ఆఫీస్ నుంచి ఆమెకు ఫోన్ వచ్చిందని, అందుకే మంచు లక్ష్మీ .. రేపు ఢిల్లీకి పయనమవుతుందని టాక్. ఇక ఇదే కనుక నిజమైతే.. మంచు కుటుంబంలో వివాదాలు తప్పనిసరి అని చెప్పుకొస్తున్నారు.
Ananya Panday: నాజూకు అందాలతో కుర్రకారులను కట్టిపడేస్తున్న అనన్య పాండే
Also Read
- Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన 'యశ్ టాక్సిక్'
- Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
- NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
- Celebrity Marriage: తమ్ముడితో హీరోయిన్గా నటించి.. అన్నను పెళ్లాడిన భామలు వీరే! ఈ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారంటే?
ఇప్పటికే.. టీడీపీ నేత కుమార్తె అయిన భూమా మౌనికను మంచు మనోజ్ వివాహమాడాడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో వారే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దాదాపు ఏడాది మొత్తం ఇంట్లో ఎవరికి కనిపించకుండా తిరిగినట్లు తెలిపారు. ఇక చివరగా.. మంచు లక్ష్మీనే పెళ్లి పెద్దగా ఉండి వారి పెళ్లి జరిపించింది. ఇటుపక్క మంచు విష్ణు .. జగన్ బంధువుల అమ్మాయిని వివాహమాడిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలోనే తమ్ములిద్దరు వేరే వేరు పార్టీల్లో ఉండి గొడవలు పడుతుంటే.. మంచు లక్ష్మీకి మూడో పార్టీ నుంచి పిలుపు రావడం ఆశ్చర్యంగా ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక నిజం చెప్పాలంటే.. బీజేపీ.. రెండు తెలుగురాష్ట్రాల్లో పట్టు తెచ్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం బలంగా ఉన్న సెలబ్రిటీలను తమ వైపు తిప్పుకోవాలని ట్రైల్స్ వేస్తోంది. అందులో భాగంగానే ఢిల్లీకి పిలిచి వారితో మంతనాలు చేయనున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
-
Times Square Stabbing: న్యూయార్క్లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్లో హతం!
-
Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
-
Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!