Manchu Lakshmi: బ్రేకింగ్.. బీజేపీ కండువా కప్పుకోనున్న మంచు లక్ష్మీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Lakshmi: మంచు మోహన్ బాబు ముద్దుల తనయ మంచు లక్ష్మీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందా.. ? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ప్రస్తుతం నటిగా, నిర్మాతగా బిజీగా ఉన్న ఆమె త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు గుప్పుమంటున్నాయి. మంచు మోహన్ బాబు ఒకప్పుడు టీడీపీ లో ఇప్పుడు వైఎస్సార్సీపీ కి సపోర్ట్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇక మోహన్ బాబు ఇద్దరు కొడుకులు .. ఒకరు టీడీపీ కి సపోర్ట్ చేస్తుండగా.. ఇంకొకరు వైఎస్సార్సీపీకి సపోర్ట్ గా ఉన్నారు. అయితే ఈ రెండు పార్టీలు కాకుండా మంచు లక్ష్మీ.. బీజేపీ లో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది మంచు లక్ష్మీ నిర్ణయం కాదు కానీ.. పార్టీనే ఆమెను పిలిచిందని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం పీఎం ఆఫీస్ నుంచి ఆమెకు ఫోన్ వచ్చిందని, అందుకే మంచు లక్ష్మీ .. రేపు ఢిల్లీకి పయనమవుతుందని టాక్. ఇక ఇదే కనుక నిజమైతే.. మంచు కుటుంబంలో వివాదాలు తప్పనిసరి అని చెప్పుకొస్తున్నారు.
Ananya Panday: నాజూకు అందాలతో కుర్రకారులను కట్టిపడేస్తున్న అనన్య పాండే
Also Read
- Korean Kanakaraju Collections: వరుణ్ తేజ్కు బ్రేక్ఈవెన్.. 3 రోజుల్లోనే 37 కోట్లు కొల్లగొట్టిన ‘కొరియన్ కనకరాజు’!
- Akhil Akkineni : పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ అక్కినేని
- Slum Dog 33 Temple Road: టబు పోలీస్ గెటప్.. పూరీ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ నుంచి మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్!
- Kollywood : శంకర్ దర్శకత్వంలో అజిత్ కుమార్ సినిమా?
ఇప్పటికే.. టీడీపీ నేత కుమార్తె అయిన భూమా మౌనికను మంచు మనోజ్ వివాహమాడాడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో వారే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దాదాపు ఏడాది మొత్తం ఇంట్లో ఎవరికి కనిపించకుండా తిరిగినట్లు తెలిపారు. ఇక చివరగా.. మంచు లక్ష్మీనే పెళ్లి పెద్దగా ఉండి వారి పెళ్లి జరిపించింది. ఇటుపక్క మంచు విష్ణు .. జగన్ బంధువుల అమ్మాయిని వివాహమాడిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలోనే తమ్ములిద్దరు వేరే వేరు పార్టీల్లో ఉండి గొడవలు పడుతుంటే.. మంచు లక్ష్మీకి మూడో పార్టీ నుంచి పిలుపు రావడం ఆశ్చర్యంగా ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక నిజం చెప్పాలంటే.. బీజేపీ.. రెండు తెలుగురాష్ట్రాల్లో పట్టు తెచ్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం బలంగా ఉన్న సెలబ్రిటీలను తమ వైపు తిప్పుకోవాలని ట్రైల్స్ వేస్తోంది. అందులో భాగంగానే ఢిల్లీకి పిలిచి వారితో మంతనాలు చేయనున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
-
Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
-
Korean Kanakaraju Collections: వరుణ్ తేజ్కు బ్రేక్ఈవెన్.. 3 రోజుల్లోనే 37 కోట్లు కొల్లగొట్టిన ‘కొరియన్ కనకరాజు’!
-
Akhil Akkineni : పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ అక్కినేని
-
IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!