Manchu Lakshmi: బ్రేకింగ్.. బీజేపీ కండువా కప్పుకోనున్న మంచు లక్ష్మీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Lakshmi: మంచు మోహన్ బాబు ముద్దుల తనయ మంచు లక్ష్మీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందా.. ? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ప్రస్తుతం నటిగా, నిర్మాతగా బిజీగా ఉన్న ఆమె త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు గుప్పుమంటున్నాయి. మంచు మోహన్ బాబు ఒకప్పుడు టీడీపీ లో ఇప్పుడు వైఎస్సార్సీపీ కి సపోర్ట్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇక మోహన్ బాబు ఇద్దరు కొడుకులు .. ఒకరు టీడీపీ కి సపోర్ట్ చేస్తుండగా.. ఇంకొకరు వైఎస్సార్సీపీకి సపోర్ట్ గా ఉన్నారు. అయితే ఈ రెండు పార్టీలు కాకుండా మంచు లక్ష్మీ.. బీజేపీ లో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది మంచు లక్ష్మీ నిర్ణయం కాదు కానీ.. పార్టీనే ఆమెను పిలిచిందని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం పీఎం ఆఫీస్ నుంచి ఆమెకు ఫోన్ వచ్చిందని, అందుకే మంచు లక్ష్మీ .. రేపు ఢిల్లీకి పయనమవుతుందని టాక్. ఇక ఇదే కనుక నిజమైతే.. మంచు కుటుంబంలో వివాదాలు తప్పనిసరి అని చెప్పుకొస్తున్నారు.
Ananya Panday: నాజూకు అందాలతో కుర్రకారులను కట్టిపడేస్తున్న అనన్య పాండే
Also Read
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Posani Krishna Murali: ఒక రోజుకు పోసాని కృష్ణమురళి తీసుకునే రెమునరేషన్ ఇదేనట!
- Anil Ravipudi: దళపతి విజయ్ నుంచి అనిల్ రావిపూడికి స్పెషల్ కాల్.. ఆ సినిమానే కారణం!
ఇప్పటికే.. టీడీపీ నేత కుమార్తె అయిన భూమా మౌనికను మంచు మనోజ్ వివాహమాడాడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో వారే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దాదాపు ఏడాది మొత్తం ఇంట్లో ఎవరికి కనిపించకుండా తిరిగినట్లు తెలిపారు. ఇక చివరగా.. మంచు లక్ష్మీనే పెళ్లి పెద్దగా ఉండి వారి పెళ్లి జరిపించింది. ఇటుపక్క మంచు విష్ణు .. జగన్ బంధువుల అమ్మాయిని వివాహమాడిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలోనే తమ్ములిద్దరు వేరే వేరు పార్టీల్లో ఉండి గొడవలు పడుతుంటే.. మంచు లక్ష్మీకి మూడో పార్టీ నుంచి పిలుపు రావడం ఆశ్చర్యంగా ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక నిజం చెప్పాలంటే.. బీజేపీ.. రెండు తెలుగురాష్ట్రాల్లో పట్టు తెచ్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం బలంగా ఉన్న సెలబ్రిటీలను తమ వైపు తిప్పుకోవాలని ట్రైల్స్ వేస్తోంది. అందులో భాగంగానే ఢిల్లీకి పిలిచి వారితో మంతనాలు చేయనున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!