మహేశ్, త్రివిక్రమ్ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ లో కొన్ని హై యాక్షన్ ఎపిపోడ్స్ ను అన్బు అరివు స్టంట్ కొరియోగ్రఫీలో చిత్రీకరించారు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ను దసరా తర్వాత మొదలు పెడతామని నిర్మాత సూర్యదేవర నాగవంవీ తెలియచేశారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలియ చేస్తూ రెండో షెడ్యూల్ లో మహేశ్ బాబుతో పాటు బుట్టబొమ్మ పూజహేగ్డే పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తామని తెలిపారు.
First schedule of #SSMB28 has been completed with some kick-ass high octane epic action scenes 🔥
Thank you @anbariv masters for amazing stunt choreography 🤗
The second schedule will start post Dussehra with our Superstar @urstrulyMahesh garu & butta bomma @hegdepooja.
— Naga Vamsi (@vamsi84) September 21, 2022