JD Chakravarthy: “సాయంత్రం 7:30 దాటితే చాలు.. నాకు బయటి ప్రపంచంతో పనే లేదు”.. జేడీ చక్రవర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JD Chakravarthy: జేడీ చక్రవర్తి అంటే కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, ఒక విలక్షణమైన వ్యక్తిత్వం. సుమారు మూడున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అయితే ఇటీవల ఆయన తన వ్యక్తిగత జీవితం, జీవనశైలి గురించి పంచుకున్న విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా, తనకంటూ కొన్ని కఠినమైన నియమాలను ఏర్పరచుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు తెలిపారు జేడీ.
‘బయటి ప్రపంచంతో కట్’..
జేడీ చక్రవర్తి తన దైనందిన జీవితం గురించి వివరిస్తూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజూ తెల్లవారుజామున 4:30 నుంచి 5:15 గంటల మధ్యే నిద్రలేస్తాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్ పనులు, షూటింగ్లతో బిజీగా గడిపినప్పటికీ, సాయంత్రం 7:30 గంటలకు ఒక ‘డెడ్ లైన్’ పెట్టుకున్నాను. ఆ సమయం దాటితే తన ఫోన్ను పక్కన పెట్టేస్తానని, బయటి ప్రపంచానికి, సినిమా ఈవెంట్స్కు లేదా పార్టీలకు అస్సలు అందుబాటులో ఉండనన్నారు. ఆ సమయాన్ని కేవలం తన కోసం, తన తల్లి కోసం మాత్రమే కేటాయిస్తానని చెప్పారు. గత 33 ఏళ్లుగా ఈ అలవాటును ఒక్క రోజు కూడా మార్చుకోలేదని చెప్పారు.
Also Read
- Director VV Vinayak: వడ్డే నవీన్ సినిమా వల్లే ఎన్టీఆర్తో పరిచయం.. 'ఆది' మూవీ జ్ఞాపకాలను పంచుకున్న డైరెక్టర్!
- Rao Bahadur Teaser: లాస్ట్లో ఆ డైలాగ్ నెక్స్ట్ లెవెల్.. సత్యదేవ్ ‘రావు బహదూర్’ టీజర్ చూశారా!
- Gopichand34: గోపీచంద్ సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్న యాక్షన్ కొరియోగ్రాఫర్! మూవీ టైటిల్ ఇదే..
- VenkyAnil5: నువ్వు మామూలోడివి కాదయ్య అనిల్.. మ్యూజిక్ డైరెక్టర్కు క్రేజీ వెల్కమ్! వీడియో చూశారా?
అమ్మే నా సర్వస్వం.. తోడు అవసరం లేదు
పెళ్లి, ఒంటరితనం గురించి జేడీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. “నాకు ఒక తోడు కావాలని లేదా ఎవరితోనైనా విషయాలు పంచుకోవాలని ఎప్పుడూ అనిపించలేదు” అని ఆయన అన్నారు. ఏదైనా సమస్య వస్తే దానిని పరిష్కరించగలిగే వారితోనే పంచుకోవాలని, అనవసరంగా అందరికీ చెప్పాల్సిన అవసరం లేదని నేను నమ్ముతారనన్నారు. తన తల్లిని ఒక స్నేహితురాలిగా, ఒక గొప్ప తోడుగా భావిస్తానని, ఆమెతో ఉన్న అనుబంధం తనకు పూర్తి సంతృప్తిని ఇస్తుందని చెప్పారు. ఎదుటివారు ఏమనుకుంటారో అని కాకుండా, మనకు ఏది ప్రశాంతతను ఇస్తుంది అనేదే ముఖ్యమని జేడీ చక్రవర్తి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!