Amala Paul: హీరోయిన్ ని గుడిలోకి రానివ్వని పూజారులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెలబ్రిటీలంటే ఓ క్రేజ్. వారికి గుర్తుపట్టని వారంటూ ఎవరు ఉండరు. మనలాంటి సాధారణ వ్యక్తులను ఎవరూ పట్టించుకోరు కానీ అందరూ స్టార్ హీరో లేదా హీరోయిన్ల గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఎక్కడా కనిపించని వారు.. సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. కొన్నిసార్లు ఇవేకాకుండా..సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇప్పుడు హీరోయిన్ అమలా పాల్ కి అదే జరిగింది. హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇద్దరమ్మాయిల సినిమాలో అల్లుఅర్జున్ సరసన నటించి టాలీవుడ్ నే ఒక ఊపుఊపేసింది. దాదాపు సౌత్ లోని అన్ని భాషల్లో నటించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అమలా పాల్ కి చేదు అనుభవం ఎదురయ్యింది.
Read also: RRR: హైదరాబాద్ తిరిగొచ్చిన జక్కన్న, కీరవాణి… త్వరలో ప్రెస్ మీట్?
Also Read
- Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
- Pradeep Ranganathan: ఆ డైరెక్టర్'తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
- Rao Bahadur: "మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!" రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
- Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
కేరళలోని ఎర్నాకులం మహాదేవ ఆలయంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చిన ఆమెను అలయ అధికారులు గుడిలోనికి అడుగు పెట్టనివ్వలేదు. మహాదేవ ఆలయంలోకి అమలా పాల్ ప్రవేశించడానికి వీలులేదని పూజారులు అడ్డుకున్నారు. మహాదేవ ఆలయంలోకి హిందూ భక్తులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని, మీరు ఆలయంలోకి ప్రవేశించరాదని ఆలయానికి సంబంధించిన ప్రొటో కాల్ను పాటిస్తున్నామని అధికారులు అమలా పాల్ ని ఆలయంలోకి ప్రవేశించనివ్వలేదు. ఆమె క్రిస్టియన్ అయినందుకు ఆలయ అధికారులు ఆమెను గుడిలోనికి అనుమతివ్వలేదు. అంతగా కావాలంటే ఆలయం ముందున్న అమ్మవారి దర్శనం చేసుకొని వెన్నక్కి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో ఆమె ఆలయం వద్దనుంచి వెనుతిరిగి వెళ్లిపోయింది.
Read also: Chiranjeevi: ‘ఇంద్ర’ తర్వాత ‘అన్నయ్య’కి ఇదే ‘ఫస్ట్ హిట్’…
జరిగిన దాన్ని అమలా పాల్ ఆలయ సందర్శకుల రిజిస్టర్ లో ‘‘2023వ సంవత్సరంలో మతపరమైన వివక్ష ఇంకా కొనసాగడం విచారకరం, ఈ విషయం నన్ను నిరాశపరిచింది. నేను దేవత దగ్గరికి వెళ్లలేకపోయాను, కానీ దూరం నుంచి ఆత్మను ప్రార్థించాను. త్వరలో మతపరమైన వివక్షలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. సమయం వస్తుంది మనమందరం మతం ప్రాతిపదికన కాకుండా అందరినీ సమానంగా చూస్తారు’’ రాసింది. ఈ ఉదంతం బయటకి రావడంతో కొందరు సెక్యులర్ కంట్రీలో ఈ మత పరమైన ఆంక్షలేంటి అంటున్నారు. మరికొందరేమో ప్రజల మత విశ్వసాలని గౌరవించాకి అంటున్నారు.
IT Rides Again: మరోసారి ఐటీ దాడులు కలకలం.. 30 టీములుగా..
తాజావార్తలు
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
-
Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
-
Story Board: కులం ప్లస్ రాజకీయం.. ఏపీలో ఎప్పుడూ ఇదే కాంబినేషన్..!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!