Manjummel Boys: మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాతలకు షాక్.. బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్.. అసలు ఏమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Court ordered the freezing of bank accounts belonging to the makers of Manjummel Boys: కలెక్షన్లలో రికార్డులు సృష్టించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమా నిర్మాతల బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేరళ అరూర్కు చెందిన సిరాజ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై ఎర్నాకులం సబ్ కోర్టు ఈ తీర్పునిచ్చింది. తాను సినిమా కోసం 7 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా డివిడెండ్, పెట్టుబడి కూడా ఇవ్వలేదని సిరాజ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. సబ్ కోర్టు జడ్జి సునీల్ వర్కి ఈ స్పీమా నిర్మాణ సంస్థ పరవ ఫిల్మ్స్ మరియు దాని భాగస్వామి షాన్ ఆంటోనీ 40 కోట్ల విలువైన బ్యాంక్ ఖాతాను స్తంభింపజేశారు. సిరాజ్ వలియతార హమీద్ దాఖలు చేసిన పిటిషన్లో.. సినిమా నిర్మాణానికి 7 కోట్లు ఖర్చు చేశారన్నారు. నిర్మాతలు 40 శాతం లాభాల వాటా వాగ్దానం చేసి డబ్బులు తీసుకున్నారని, ఆపై లాభం లేదా పెట్టుబడి చెల్లించకుండా మోసం చేశారని పిటిషన్లో పేర్కొన్నారు.
Pooja Hegde : ముంబైలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన బుట్టబొమ్మ.. ఎన్ని కోట్లంటే?
Also Read
- Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
- Mystery Crime Thriller OTT : కంటైనర్లో ఒంటరి మహిళ.. ఓటీటీలోకి మైండ్ బెండ్ చేసే మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
- Kollywood : రూట్ మార్చిన కోలీవుడ్ స్టార్స్.. మళ్లీ కమర్షియల్ జోన్లోకి సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్!
- Horror Thriller OTT : మగాళ్లను వశం చేసుకునే మోహినీ పిశాచి... ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్
పిటిషన్ ప్రకారం, ఇది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 220 కోట్లు మరియు OTT ప్లాట్ఫారమ్ల ద్వారా దాదాపు రూ. 20 కోట్లు వసూలు చేసింది. సినిమా నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్లకు కోర్టు నోటీసులు పంపింది. మలయాళ సినీ చరిత్రలో 200 కోట్ల క్లబ్లో చేరిన తొలి చిత్రంగా మంజుమ్మాళ్ బాయ్స్ నిలిచింది. ఫిబ్రవరి 22న థియేటర్లలోకి వచ్చింది. తమిళ డబ్బింగ్ లేకుండా తమిళనాడులో 50 కోట్లు దాటిన తొలి పర భాషా చిత్రం ఇదే. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ మల్టీ స్టారర్ సినిమాకి మలయాళ పరిశ్రమ నుంచే కాక ఇతర భాషల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. బాబు షాహిర్, సౌబిన్ షాహిర్ – షాన్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రాన్ని పరవ ఫిలిమ్స్ మరియు శ్రీ గోకులం మూవీస్ రిలీజ్ చేశాయి. సౌబిన్ షాహీర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి, లాల్ జూనియర్, చంతు సలీంకుమార్, అభిరామ్ రాధాకృష్ణన్, దీపక్ పరంబోల్, ఖలీద్ రెహమాన్, అరుణ్ కురియన్, విష్ణు రఘు తదితరులు నటించిన మంజుమ్మల్ బాయ్స్ షూటింగ్ కేరళ – తమిళనాడులో జరిగింది.
తాజావార్తలు
-
Vaibhav-Abhishek: టీమిండియా ఓపెనింగ్ జోడీగా వండర్ కిడ్-సిక్సర్ల కింగ్.. తలుచుకుంటేనే తడిసిపోతుంది భయ్యా!
-
ASUS T3201: 9,000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల OLED డిస్ప్లేతో.. ASUS కొత్త టాబ్లెట్ విడుదల
-
Purity of Wheat Floor: మీరు వాడుతున్న గోధుమ పిండి స్వచ్ఛమైనదేనా? ఈ 3 చిట్కాలతో వెంటనే తెలుసుకోవచ్చు!
-
RUPEE vs DOLLAR: క్షణాల్లో ఫుడ్ బుక్ చేసుకోకపోతే పస్తులుండాల్సిందే.. విదేశాల్లో దయనీయ దుస్థితిలో భారతీయ విద్యార్థులు.. కారణాలు ఇవే!
-
Bihar: 1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత తీర్పు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు
ట్రెండింగ్
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!