Siddhu Jonnalagadda : సిద్దూ ‘తెలుసు కదా’ టీజర్.. మూడు ముద్దులు.. ఆరు హగ్గులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. ఈ సినిమాతో చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తున్న నీరజ కోన దర్శకురాలిగా టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి కన్నా కథానాయికలుగా నటిస్తుండగా, వైవా హర్ష ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఒక సరికొత్త కథ, కథాంశంతో తెలుసు కదా వస్తున్నట్టు యూనిట్ చెప్తూ వస్తోంది.
Also Read
తాజాగా ఈ సినిమా టీజర్ ను 11 తారీకున ఉదయం 11 గంటల 11 నిమిషాలకు రిలీజ్ చేసారు మేకర్స్. యూనిట్ చెప్తున్నట్టుగానే తెలుసు కదా.. ఇద్దరి హీరోయిన్స్ ను ఒకేసారి లవ్ చేయడం వారితో రొమాన్స్ చేయడం వంటి కాన్సెప్ట్ వస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరు కూడా ఒకరికొకరు పరస్పర అంగీకారంతో హీరోను లవ్ చేయడం వంటి రొమాంటిక్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీలా కనిపిస్తోంది. టీజర్ లో అసలు కథ ఏంటో చెప్పేసారు. అలానే రాశి కన్నా, సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు బాగా దట్టించారు. పోటా పోటీగా అందాలు ఆరబోశారు రాసి, శ్రీనిధి. ఇక 70% ఏంజెల్ వంటి డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. టీజర్ కు తమన్ ఇచ్చిననేపధ్య సంగీతం బాగుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజ్ అయినా మల్లిక గంధ ఫస్ట్ లిరికల్ సాంగ్ కు చాట్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబరు 17న వరల్డ్ వైడ్ గా తెలుగు, కన్నడ, తమిళ్ భాషలలో రిలీజ్ కానుంది
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..