Ukku Satyagraham : గద్దర్ ఆఖరి చిత్రం ఉక్కు సత్యాగ్రహం విడుదల డేట్ ఇదే..
- నవంబర్ 29న ఉక్కు సత్యాగ్రహం చిత్రం విడుదల
- ప్రపంచ వ్యాప్తంగా 300 థియేటర్లలో రిలీజ్
- ఉద్యమ నేత గద్దర్ ఆఖరి చిత్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో తెరకెక్కిన ‘ఉక్కు సత్యాగ్రహం’ ఆడియోను గద్దర్ చేతులమీదుగా విడుదల చేశారు. ‘ప్రత్యూష, సర్దార్ చిన్నపరెడ్డి, రంగుల కళ, కుర్రకారు, అయ్యప్ప దీక్ష, గ్లామర్, సిద్ధం, ప్రశ్నిస్తా’ వంటి చిత్రాలను నిర్మించిన సత్యారెడ్డి ఈ సినిమాను రూపొందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రధాన అంశంతో తాజాగా ‘ఉక్కు సత్యాగ్రహం’ పేరుతో సత్యారెడ్డి తీస్తున్న సినిమా ఇది. ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వీయ నిర్మాణ దర్శకత్వంలో జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమా తీశారు సత్యారెడ్డి. నవంబర్ 29న ఉక్కు సత్యాగ్రహం చిత్రం విడుదల చేయనున్నారు.
Also Read : Kanguva : కంగువ నైజాం థియేటర్స్ పంచాయితీ ఏంటంటే..?
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
ఈ సందర్భంగా నిర్మాత సత్యా రెడ్డి మాట్లాడుతూ ” విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉక్కుసత్యాగ్రహం చిత్రాన్ని నిర్మించా. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో సినిమాను తెరకెక్కించా. ప్రపంచ వ్యాప్తంగా 300 థియేటర్లలో ఉక్కు సత్యాగ్రహం సినిమాను విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ప్రముఖ ఉద్యమ నేత గద్దర్ నటించిన ఆఖరి చిత్రం ఉక్కుసత్యాగ్రహం. ఈ సినిమాలో అయన పాట రాసి ఆలపించారు. అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్మించారని ఆరోపణలు రావడంతో పాటు , ఉద్యమ నేత గద్దర్ మరణం తో సినిమా విడుదల సెన్సార్ ఆలస్యం అయ్యింది. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ,ప్రైవేటికరణకు వ్యతిరేకంగా పోరాడేవారు ఈ సినిమాలో నటించారు. గద్దర్ సినిమాలో అరగంట పాటు తెరపై కనిపిస్తారు. స్మగ్లర్లను హీరోలుగా చూపించే సినిమాలకంటే, సమాజానికి మేలు చేసే ఉక్కుసత్యాగ్రహం లాంటి సినిమాలను ప్రజలు ఆదరించాలి, ఈ సినిమా గద్దర్ కు నివాళి ఇస్తున్నాం” అని సత్యారెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!