Prabhas : రికార్డు ధరకు రాజా సాబ్ ఆడియో రైట్స్…
- డార్లింగ్ లేటేస్ట్ సినిమా 'ది రాజాసాబ్'
- భారీ ధరకు రాజా సాబ్ ఆడియో రైట్స్
- నైజాం రైట్స్ దక్కించుకున్న మైత్రీ మూవీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏడాదికి ఒక సినిమా రిలీజ్ ఉండేలా ప్లానింగ్ చేస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ ఏడాది కల్కి తో సూపర్ హిట్ అందున్నాడు. ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళ్లాడు. వాటిలో ఒకటి మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ లో హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో ఈ చిత్రం రానుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్గా నటిస్తున్నారు.
Also Read : Allu Arjun : హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్..
Also Read
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చక చక ఫినిష్ చేస్తున్నాడు దర్శకుడు మారుతీ. త్వరగా షూట్ ఫినిష్ చేసి VFX వర్క్ పర్ఫెక్ట్ గా వచ్చేలా ఎక్కువ టైమ్ వాటికీ కేటాయించనున్నారు. ఇదిలా ఉండగా రాజా సాబ్ బిజినెస్ కు మాంచి గిరాకీ ఏర్పడింది. తాజగా రాజాసాబ్ ఆడియో రైట్స్ డీల్ క్లోజ్ చేసారు మేకర్స్. ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ సంస్థ టీ సిరీస్ అటుఇటుగా రూ. 25 కోట్లకు ఆడియో రైట్స్ కొనుగోలు చేసింది. కాగా ఈ రోజు సాయంత్రం 4:05 కు ఈ చిత్రంలోని గళ్ళ కోటు, నల్ల ఫ్యాంటు, టీ షర్ట్ ధరించిన ప్రభాస్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. మరోవైపు రాజాసాబ్ నైజాం థియేట్రికల్ రైట్స్ ను టాలీవుడ్ బడా డిస్ట్రిబ్యూటర్ మైత్రి మూవీస్ సంస్థ కొనుగోలు చేసింది. అత్యంత భారీ బడ్జెట్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తుండగా యస్ యస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని ఇది వరకే ప్రకటించారు మేకర్స్
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..