Mahavatar Narsimha: 150 కోట్లు కొల్లగొట్టిన యానిమేషన్ నరసింహుడు
- మహా అవతార్ నరసింహ సినిమా 150 కోట్ల గ్రాస్ మార్క్ను దాటి రికార్డు సృష్టించింది! అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబాలె ఫిలిమ్స్, గీతా ఆర్ట్స్ సమర్పణలో విజయవంతం! పూర్తి యానిమేషన్తో రూపొందిన తొలి భారతీయ సినిమాగా చరిత్రలో నిలిచిన మహా అవతార్ నరసింహ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోలే లేకుండా చేసిన మహా అవతార్ నరసింహ అనే యానిమేషన్ సినిమా అనేక రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు దూసుకు వెళ్తోంది. తాజాగా ఈ సినిమా 150 కోట్లు కలెక్షన్స్ మార్క్ను క్రాస్ చేసింది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో ఆయన భార్య శిల్పా ధావన్ నిర్మాతగా ఈ సినిమాని రూపొందించారు. సినిమా పూర్తయిన తర్వాత దాన్ని హోంబాలె ఫిలిమ్స్కు చూపించడంతో హోంబాలె ఫిలిమ్స్ దానిని సమర్పించేందుకు ముందుకు వచ్చారు.
Also Read : Chiranjeevi: చిరంజీవితో ఫెడరేషన్ ప్రతినిధుల భేటీ .. అసలు నిజం ఇదే?
Also Read
అలా మొదలైన ఈ ప్రయాణంలో గీతా ఆర్ట్స్ సంస్థ కూడా జాయిన్ అయింది. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాని గీతా ఆర్ట్స్ సంస్థ కమిషన్ బేసిస్ మీద రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమా మొదటి ఆట నుంచి అన్ని రికార్డులు బద్దలు కొడుతూ దూసుకు వెళ్తోంది. ఇక తాజాగా ఈ సినిమా 150 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్ను దాటినట్లుగా సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. పూర్తిగా యానిమేషన్లోనే రూపొందించబడిన ఈ సినిమా ఆ మార్క్ క్రాస్ చేసిన మొట్టమొదటి ఇండియన్ సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇక ఈ సినిమాకి ఈ రోజుకు కూడా హౌస్ ఫుల్ పడుతున్నాయంటే సినిమా కంటెంట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
DMK vs AIADMK: డీఎంకె-ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం.. విజయ్ ఎమ్మెల్యేల హెచ్చరిక
-
LSG Record: లక్నోలో ఎన్నాళ్లకు.. ఎల్ఎస్జీకి మొదటి విజయం, ఆర్సీబీకి తొలి ఓటమి!
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా..హాలీవుడ్ ‘రీసెట్’ మూవీ క్రేజీ అప్డేట్!
-
Military Tension: ఖేష్మ్, బందర్ అబ్బాస్పై అమెరికా దాడులు.. హార్ముజ్ ఉద్రిక్తతలు మరింత తీవ్రం
-
CM Revanth Reddy : నేడు కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన.. రూ. 364 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.!