Lavanya Thripati: ముందు దేశంలోపల శుభ్రం చేయాల్సిన సమయం వచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గాం టెర్రర్ ఎటాక్ నేపథ్యంలో ఇప్పటికే భారతదేశం ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంది. కొన్ని చోట్ల ప్రజలు స్వచ్ఛందంగా పాకిస్తాన్పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా పాకిస్తాన్ జాతీయ జెండాను పోస్టర్లుగా ముద్రించి రోడ్డుపై అతికిస్తూ, భారతీయుల కాళ్ల కింద నలిగేలా చేస్తున్నారు. అయితే, ఇది నచ్చని కొంతమంది ముస్లింలు పలు ప్రాంతాల్లో వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. ఆ వీడియోలు వైరల్ అవుతూ వచ్చాయి.
Read More: NTR Neel: ఏంటీ తాటాకు చప్పుళ్లు?
Also Read
తాజాగా, హిమాచల్ ప్రదేశ్లోని ఒక ప్రాంతంలో అలా అతికించిన పోస్టర్ను ఒక హిందూ యువతి తొలగించే ప్రయత్నం చేయగా, అక్కడి స్థానికులు అందరూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాన్ని రీపోస్ట్ చేసిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More: India – Pakistan యుద్ధ చరిత్ర.. తప్పక తెలుసుకోవాల్సిందే !!
“మన సైనికులు తమ జీవితాలను పణంగా పెట్టి మన దేశాన్ని రక్షిస్తున్నారు. వారి జీవితాలను ఇబ్బంది పెట్టే వారిని సమర్థిస్తున్న వారిని చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. ముందు దేశంలోపల శుభ్రం చేయాల్సిన సమయం వచ్చింది,” అంటూ లావణ్య త్రిపాఠి పేర్కొన్నారు.
ఆమె చేసిన వీడియోకు రకరకాల కామెంట్లు వస్తున్నాయి. “ప్రాణానికి ప్రాణం కావాలి, ఎటాక్కు ఎటాక్ కావాలి. అంతేకానీ ఇలా చేయడం ఏంటో అర్థం కావడం లేదు,” అంటూ ఒకరు కామెంట్ చేశారు. చివరికి ఒక సెలబ్రిటీ ఈ విషయంలో మాట్లాడింది. “ఇక్కడ నిజం మాట్లాడితే ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నాం. మీ ధైర్యానికి హ్యాట్సాఫ్,” అంటూ ఒక నెటిజన్ ఆమెకు సలాం చేస్తూ కామెంట్ చేశారు.
While our soldiers protect the nation with their lives, it’s disheartening to see some supporting those who harm it.
It’s time to cleanse the country from within. https://t.co/Tl98IkwgRB— Lavanyaa konidela tripathhi (@Itslavanya) April 29, 2025
తాజావార్తలు
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
-
Chairmans Desk : ప్రపంచమంతా మాంద్యం గుప్పిట్లో ఉంటే.. దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉందా..? |
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Telangana Jobs : మెడికల్ జాబ్స్ అలర్ట్.. 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.!
-
PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!