Chiranjeevi : సందీప్ రెడ్డి వంగాకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన చిరంజీవి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిరంజీవి – శ్రీదేవీ జంటగా నటించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మే9, 1990లో రిలీజైన ఈ సినిమా 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ ఇప్పుడు దాన్ని 2డీ, 3డీ వెర్షన్స్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. రీరిలీజ్ సందర్భంగా ఈ సినిమాకు బాగానే హడావిడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించగా ఇందులో, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ శ్రీదేవిని ఉద్దేశిస్తూ మెగాస్టార్ చిరును ఆసక్తికరమైన ప్రశ్నను అడిగారు. అందుకు చిరంజీవి ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా వైరల్ అవుతోంది. ఇంతకి ఏంటా ప్రశ్న ..? ఏంటా సమాధానం అంటే..
Also Read: Ileana : నా పిల్లల్ని దానికి దూరంగా పెంచుతాను..
Also Read
ఇందులో భాగంగా సందీప్ రెడ్డి వంగ ‘జగదేక వీరుడు’ చిత్రంలో శ్రీదేవికి కూడా మీ పాత్రకు సమానంగా ప్రాధాన్యత ఇచ్చారు.. టైటిల్ లో కూడా శ్రీదేవికి సగభాగం అందించారు. అయితే ఆ చిత్రంలో శ్రీదేవి పాత్ర ముఖ్యమైనదని భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. దీనికి చిరు బదులు ఇస్తూ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి శ్రీదేవి పాత్ర ఎంతో ముఖ్యమైనది. కావాలంటే నేను కాకపోతే మరో జగదేక వీరుడు దొరికే అవకాశం ఉంటుంది కానీ, అతిలోక సుందరి అనే పాత్రకు మాత్రం శ్రీదేవి తప్ప భూమ్మీద ఎవరూ సరిపోరు. ఆమె అతిలోక సుందరిగా బిరుదు పొందేందుకే’ పుట్టింది’ అని చెప్పుకొచ్చారు. ప్రజంట్ వీరిద్దరికి సంబంధించిన ఈ సంబాషన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..