ప్రభాస్ వరుస చిత్రాలో ‘స్పిరిట్’ ఒకటి. అయితే మరో అరడజను సినిమాలను లైన్ పెట్టాగా అందులో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ మూవీ రిలీజ్కు రెడి అవుతుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ మూవీ షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు ప్రభాస్, ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నారట. అలాగ�
Prabhas Spirit: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న హీరో ప్రభాస్. ‘బాహుబలి’ చిత్రాల విజయంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్, ఆ తర్వాత వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలతో తన మార్క్ నటనను అందిస్తున్నాడు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏ.డి వంటి విజువల్ వండర్ సినిమాలతో త�
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చే స్పిరిట్ కోసం ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో అనే అంచనాలు అప్పుడే ఊపందుకుంటున్నాయి. ఎందుకంటే ప్రభాస్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు తాము చేయబోయేది మరో ఎత్తు అని సందీప్ ఇప్పటికే భారీ హైప
యంగ్ రెబల్ స్టార్ సినిమాల లైనప్ లో మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమాలలో స్పిరిట్ ఒకటి. సెన్సేషన్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోంది స్పిరిట్. అందులోను ఫస్ట్ టైం ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు చూడని విధంగా ప్రభాస్ని సరికొత్త కోణంలో చూపించబోత�
ప్రజంట్ ఇండస్ట్రీలో కొంత మంది దర్శకులు హీరోలతో సమానంగా గుర్తింపు.. క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అందులో సందీప్ రెడ్డివంగ ఒక్కరు. మొదటి సినిమా ‘అర్జున్ రెడ్డి’ తో తెలుగు ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసి, ఇదే మూవీని హిందీలో కూడా తీసి అక్కడ కూడా సూపర్ హిట్ అందుకున్నాడు సందీప్. ఇక రన్బీర్ కపూర్ తో చేస�
Prabhas : మోస్ట్ వెయిటెడ్ మూవీల్లో ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కూడా ఉంది. ఈ మూవీ కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రా అండ్ రస్టిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ డైరెక్షన్ లో ప్రభాస్ ఎలా ఉంటాడో అని డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రకటించారు తప్ప ఇంకా స్ట�
వంద సినిమాలు తీసిన కూడా రాని ఫేమ్, కొంత మంది హీరోయిన్లకు ఒకే ఒక్క మూవీతో వచ్చేస్తుంది. అలాంటి హీరోయిన్లల్లో షాలినీ పాండే ఒక్కరు. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఎంతటి ఘన విజయం అందుకుందో మనకు తెలిసిందే. ఈ మూవీతో గుర్తింపు తెచ్చుకుంది షాలిని �
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కల్యాణ్ రామ్ తల్లిగా, పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఇక రీసెంట్గా ఈ మూవీ నుండి విడుదలైన టీజర్ ఎంతో ఎమోషనల్గా ఆకటుకుంది. �
ఇండియా స్టార్ ప్రభాస్ ప్రజంట్ నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు.ఇందులో ‘స్పిరిట్’ మూవీ ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమా ఓ పవర్ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్తో స్పిరిట్ చిత్రాన్ని టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున�
అర్జున్ రెడ్డి.. కబీర్ సింగ్.. యానిమల్.. వంటి మూడే మూడు సినిమాలు తీసి ఏడేళ్లలో డైరెక్టర్గా తన మార్కు చూపించారు సందీప్ రెడ్డి వంగా. ఇందులో ‘యానిమల్’ మూవీ అతని కెరీర్ ని ఒక మలుపు తిప్పింది. ఎంతో మంది డైరెక్టర్లు రోల్ మోడల్ అని చెప్పుకునే రామ్ గోపాల్ వర్మ కూడా.. నా కంటే గొప్పవాడు సందీప్ రెడ్డి అంటూ మెచ్�