Baahubali: కట్టప్ప బాహుబలిని చంపక పోతే?
- కట్టప్ప బాహుబలిని చంపకపోతే?
- సోషల్ మీడియాలో నెటిజన్ల ఆసక్తికర సమాధానాలు వైరల్
- మహిష్మతి సామ్రాజ్యం మళ్లీ థియేటర్లలో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా కీలక పాత్రలలో నటించిన చిత్రం బాహుబలి. ఈ సినిమాకి సంబంధించిన మొదటి భాగం 2015లో రిలీజ్ అయి సూపర్ హిట్ అందుకోగా, రెండో భాగం 2017లో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా మొదటి భాగం రిలీజ్ అయి మొన్నటికి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో, ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీన రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో సినిమా రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేస్తోంది.
Also Read:Baahubali : బాహుబలి రన్ టైమ్ పై రానా క్లారిటీ..
Also Read
- NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
- NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
అందులో భాగంగానే ఇప్పటికే ప్రమోషన్స్ సోషల్ మీడియాలో మొదలుపెట్టారు. అయితే, బాహుబలి అనే పేరుతో ఉన్న సినిమాకి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్ మాత్రం చాలా యాక్టివ్గా సిద్ధమైంది. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం “ఒకవేళ బాహుబలిని కట్టప్ప చంపకపోతే” అనే ప్రశ్న వేయగా, దానికి నెటిజన్లు ఆసక్తికర సమాధానాలు ఇస్తున్నారు.
Also Read:War 2: వార్ 2 నుంచి కొత్త పోస్టర్ రిలీజ్.. ఎన్టీఆర్ లుక్ అదుర్స్
ఒక నెటిజన్ “బాహుబలిని కట్టప్ప చంపకపోతే, రాజమాత దేవసేన ప్రతిరోజు జుట్టును పట్టుకుని కొట్టుకునేవారు” అని సమాధానం ఇవ్వగా, మరొక నెటిజన్ మాత్రం “బాహుబలిని అప్పుడు రాజమాతే చంపి ఉండేది” అని కామెంట్ చేశారు. ఇక ఇంకొక నెటిజన్ “బాహుబలి 2 అప్పుడు 1800 కోట్లు కలెక్ట్ చేయగలిగేది కాదు” అని కామెంట్ చేశారు. ఇంకొక నెటిజన్ “అతను మళ్లీ రాజుగా సింహాసనం అధిష్ఠించేవాడు” అని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం