Sonu Sood: సోనూసూద్ ట్రస్ట్ తరపున ఏపీ ప్రభుత్వానికి అంబులెన్స్ లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం చంద్రబాబుతో సినీ హీరో సోనూసూద్ సమావేశం అయ్యారు. తమ ట్రస్ట్ వివరాలు సీఎంకు సోనుసూద్ వివరించారు. తన ట్రస్ట్ తరఫున ఏపీ ప్రభుత్వానికి అంబులెన్స్ లు అందించనున్నారు సోనుసూద్. ఇక ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలు నా గుండెల్లో ఉంటారు, తెలుగు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. ఇవాళ మా ట్రస్ట్ తరపున అంబులెన్స్ లు ప్రభుత్వానికి అందించాము, సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి జరుగుతోంది అన్నారు.
KP Chowdary: డ్రగ్స్ కేసు దెబ్బకి గోవాలో తేలిన కేపీ.. కొంప ముంచిన గోవా టూరిజం!
Also Read
తెలుగు ప్రజలు నన్ను మంచి నటుడిగా తయారు చేశారు, ఇక్కడ ఉన్న ప్రేమ ఎక్కడా దొరకదు అన్నారు. ఇక కోవిడ్లో కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేసాము. అప్పుడే నా పై తెలుగు ప్రజలు ప్రేమ చూపించారు అని సోనూ సూద్ అన్నారు. ఇక సోనూ సూద్ దర్శకుడిగా హీరోగా చేసిన ఫతేహ్ సినిమా గత నెలలో రిలీజ్ అయింది.
తాజావార్తలు
-
LSG Record: లక్నోలో ఎన్నాళ్లకు.. ఎల్ఎస్జీకి మొదటి విజయం, ఆర్సీబీకి తొలి ఓటమి!
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా..హాలీవుడ్ ‘రీసెట్’ మూవీ క్రేజీ అప్డేట్!
-
Military Tension: ఖేష్మ్, బందర్ అబ్బాస్పై అమెరికా దాడులు.. హార్ముజ్ ఉద్రిక్తతలు మరింత తీవ్రం
-
CM Revanth Reddy : నేడు కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన.. రూ. 364 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.!
-
Mr. Work From Home : మే 15న థియేటర్లలో ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’