Puri Jagannadh: బ్రేకింగ్.. లైగర్ లో రాజకీయ నేతలు పెట్టుబడులు..ఈడీ ఆఫీస్ కు పూరి, ఛార్మీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puri Jagannadh: విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లైగర్. ఏ ముహూర్తాన ఈ సినిమాను రిలీజ్ చేశారో కానీ రిలీజ్ అయ్యినప్పటినుంచి ఈ సినిమాకు సంబందించిన వివాదాలు పూరి తలకు చుట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో రాజకీయ నేతలు పెట్టుబడి పెట్టినట్లు గతంలో పుకార్లు షికార్లు చేశాయి. అప్పుడు పూరి కానీ,నిర్మాత ఛార్మీ కానీ నోరువిప్పింది లేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ వివాదంపై క్లారిటీ ఇవ్వడానికి ఈ జంట ఈడీ ఆఫీస్ కు వెళ్లారు.
లైగర్ సినిమాలో రాజకీయ నేతలు పెట్టుబడులు పెట్టినట్లు అనుమానం రావడంతో డైరెక్టర్ పూరికి, నిర్మాత ఛార్మీకి ఈడీ 15 రోజులక్రితమే నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడిన పూరి తాజాగా ఛార్మీతో కలిసి దొడ్డిదారిన ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. ఇక ఈ జంటను ఉదయం నుంచి ఈడీ ప్రశ్నిస్తోంది.విదేశీ పెట్టుబడులపై వీరిని ఈడీ ప్రశ్నిస్తుందని సమాచారం. ఇక పూరి ఈ వివాదంలో ఎవరెవరిని బయటకు లాగుతాడు అనేది తెలియాల్సి ఉంది.
Also Read
తాజావార్తలు
-
Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
-
Investment Tips: హోమ్ లోన్ తీర్చాలా? ఇన్వెస్ట్ చేయాలా? చేతికి బోనస్ వస్తే ఏది బెస్ట్ ఆప్షన్! నిపుణులు చెబుతున్నది ఇదే..
-
Ishan Kishan Celebration: స్టేడియం ఖాళీ చేయండి, ఇంటికి వెళ్లిపోండి.. సీఎస్కే అభిమానులను అవమానించిన ఇషాన్ ఇషాన్!
-
Chand Mera Dil: అనన్యా పాండే మూవీకి సెన్సార్ షాక్..10 సెకన్ల కిస్ సీన్ డిలీట్
-
Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!