Anjanamma : ఈ రోజు నుంచి గాజు గ్లాసులో టీ తాగుతా.. పవన్ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు
Anjanamma Comments about Pawan Stunning Victory: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా జరగడమే కాదు ఫలితాలు కూడా అంతకు మించి ఆసక్తికరంగా వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 స్థానాలు ఉండగా 135 స్థానాలలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. 21 స్థానాలలో జనసేన, వైసీపీ 11 స్థానాలు బిజెపి 8 స్థానాలు దక్కించుకున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ గెలుపొందడంతో పవన్ కళ్యాణ్ తల్లి అంజనమ్మ మాట్లాడుతున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మా అబ్బాయి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పడ్డ కష్టానికి భగవంతుడు మంచి ఫలితాన్ని ఇచ్చాడు. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నుంచి నేను గాజు గ్లాస్ లోనే టీ తాగుతాను అంటూ పవన్ కళ్యాణ్ జనసేన గుర్తు గాజు గ్లాసుని ఆమెను గుర్తు చేసుకున్నారు.
Akira Nandan: చంద్రబాబు ఆశీర్వాదం తీసుకున్న అకిరా నందన్
Also Read
- Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
- Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
- MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
- Vaazha2 : కేరళ 'వాల 2' విధ్వంసం.. ఆల్టైమ్ నంబర్ 1 ఇండస్ట్రీ హిట్గా రికార్డు!
ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో పవన్ గెలుపొందినందుకుగాను సంబరాలు జరుపుకున్నట్లుగా తెలుస్తోంది. మెగా హీరోలతో పాటు కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకలకు హాజరైనట్లుగా తెలుస్తోంది. మరొక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం హైదరాబాదు నుంచి హుటాహుటిన బయలుదేరి మంగళగిరి వెళ్లారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అనంతరం చంద్రబాబు నాయుడుతో కూడా భేటీ అయ్యారు. ఇక వీరిద్దరి మధ్య ప్రభుత్వ ఏర్పాటు ఎన్డీఏ మీటింగ్ కి వెళ్లే విషయాల గురించి చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం మాత్రం లేదు.
- Tags
- Anjanamma
- pawan kalyan
తాజావార్తలు
-
Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!