‘పుష్ప’ను వదులుకున్న ఐదుగురు స్టార్స్ !!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప’ గతేడాది డిసెంబర్లో థియేటర్లలోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమాలోని ప్రధాన పాత్రలన్నీ తమ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్కి ప్రశంసలు అందుకుంటున్నాయి. అయితే ఈ ఐదుగురు నటీనటులు ‘పుష్ప’లో నటించే ఆఫర్ ను వదులుకున్నారట.
Read Also : వివాదంలో మెగా కోడలు… సోషల్ మీడియా పోస్ట్ తో చిక్కులు
Also Read
- Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
- Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
- Samantha: ప్రెగ్నెన్సీలో 11 కిలోలు పెరిగాను.. మాతృత్వంపై సమంత ఆసక్తికర కామెంట్స్!
- Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
దర్శకుడు సుకుమార్ పుష్ప స్క్రిప్ట్ను అల్లు అర్జున్ కంటే ముందు మహేష్ బాబుకు వివరించాడు. అయితే, మహేష్ మేకోవర్ చేయించుకోవడానికి, స్క్రీన్పై నెగెటివ్ క్యారెక్టర్ని చూపించడానికి ఇష్టపడలేదని తెలుస్తోంది. ఇక ‘ఊ అంటావా’ పాటకు దిశా ఫస్ట్ ఛాయిస్ అని చెబుతున్నారు. ఆమెను ఆన్బోర్డ్లోకి తీసుకురావడానికి మేకర్స్ ఎంత రెమ్యూనరేషన్ అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పలు కారణాలతో ఆమె ఆఫర్ను తిరస్కరించినట్లు సమాచారం.
మొదట శ్రీవల్లి పాత్రను సమంతకు ఆఫర్ చేశారు. అయితే, తెలియని కారణాలతో ఆమె ఆఫర్ను తిరస్కరించింది. చివరికి ఆ పాత్ర రష్మిక కిట్టిలోకి వెళ్లింది. సమంతను ‘ఊ అంటావా’ సాంగ్ కోసం ఒప్పించడానికి మేకర్స్ చాలా ప్రయత్నాలు చేసారు. బాలీవుడ్ బ్యూటీ నోరాను ‘ఊ అంటావా’ పాట కోసం మేకర్స్ సంప్రదించారు. అయితే ఇందులో భాగం కావడానికి నోరా భారీ మొత్తాన్ని డిమాండ్ చేసినందున ఆమెను పక్కకు పెట్టారట. ఫహద్ ఫాసిల్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రను విజయ్ సేతుపతికి మొదట ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే డేట్స్ సమస్యల కారణంగా విజయ్ ఆ ఆఫర్ను తిరస్కరించాడు.
తాజావార్తలు
-
ISI Spy Trap: పాక్ ISI స్పై ట్రాప్.. ‘నగ్న ఫొటోలు’ ఎరగా వేసి భారత రక్షణ అధికారులను టార్గెట్ చేస్తున్న పాక్ ISI?
-
Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
-
Nepal Floods: నేపాల్లో భారీ వరదలు.. 16 మంది హైదరాబాద్ ఎన్ఆర్ఐలు గల్లంతు..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!