2018 Telugu Collections: సైలెంటుగా కోట్ల కలెక్షన్లు వెనకేసిన బన్నీ వాసు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2018 Telugu Closing Collections: ఈ మధ్య కాలంలో ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అలా రిలీజ్ చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఇంకా అదే కోవలో అనేక సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. అలా మలయాళ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన 2018 సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు నిర్మాత బన్నీ వాసు. ఈ మూవీ మలయాళం ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేయగా తర్వాత తెలుగులో రిలీజై ఇక్కడా అదే రేంజ్ లో వసూళ్ల వర్షం కురిపించింది. టోవినో థామస్ నటించిన 2018 మూవీ ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో రూ.10.85 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. నైజాం ఏరియాలో రూ.5.25 కోట్లు, ఆంధ్రా, సీడెడ్ లో కలిపి రూ.5.60 కోట్లు వసూలు చేసింది.
Bro Pre Release Event: పోలీసుల హెచ్చరిక.. బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆలస్యం
Also Read
- Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
- Krrish 4 : 'క్రిష్ 4' ఆలస్యానికి కారణం అదే?
- LGBT - A Legal Battle: 'ఎల్జీబీటీ'ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
- Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్కుమార్ను ప్రమోషన్స్'కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
మొత్తంగా రూ.10.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కాగా.. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ.5.12 కోట్లు. ఈ సినిమా తెలుగులో ఓవరాల్ బిజినెస్ రూ.1.8 కోట్లుగా ఉండడంతో బ్రేక్ ఈవెన్ రూ.2 కోట్లు అని ఫిక్స్ చేశారు. ఇక ఆ మార్క్ దాటిన ఈ సినిమా వసూళ్లు ఏకంగా రూ.3.12 కోట్ల లాభాలు వచ్చాయి. అనే సైలెంటుగా ఈ సినిమాతో ఏకంగా మూడు కోట్ల పైబడి సంపాదించారు బన్నీ వాసు. 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కించగా మొదట కేవలం మలయాళంలో రిలీజ్ చేసి తర్వాత కొన్ని రోజులకు తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీల్లోనూ రిలీజ్ చేశారు. ఇక జూన్ 7న 2018 సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అదే రోజు ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసింది సోనిలివ్.
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!