Glowing Skin: బియ్యం కడిగిన నీళ్లతో చర్మ సౌందర్యం..ట్రై చేయండి..
- అందరి ఇళ్లలో అన్నం ప్రధానమైన ఆహారం
- బియ్యాన్ని కడిగే నీళ్లలో కూడా లెక్కలేనన్ని పోషకాలు
- బాగా కడిగి నానబెట్టిన నీటితో చర్మసౌందర్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందరి ఇళ్లలో అన్నం ప్రధానమైన ఆహారం. అన్నం తినడం వల్ల శరీరానికి బలమే కాదు.. బియ్యాన్ని కడిగే నీళ్లలో కూడా లెక్కలేనన్ని పోషకాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. కానీ బియ్యాన్ని బాగా కడగటం మాత్రం మరచిపోవద్దు. బియ్యాన్ని బాగా కడిగి నానబెట్టి.. ఆ నీటిని శరీరం, చర్మ ఆరోగ్యంలో భాగంగా ఉపయోగించవచ్చు. ఈ రైస్ వాటర్ ప్రధానంగా కొరియన్ చర్మ సంరక్షణలో చాలా మంది ఉపయోగిస్తారు. ఇది ఫైన్ లైన్స్, ముడతలు తగ్గించి, చర్మానికి సహజమైన మెరుపునిస్తుంది.
READ MORE: JPL 2024: ఆంధ్రజ్యోతిపై ఘన విజయం.. జేపీఎల్ 2024 ఫైనల్లో ఎన్టీవీ!
Also Read
- Foods for Naturally Glowing Skin: మెరిసే చర్మం కావాలా? ఈ ఫుడ్ తీసుకుంటే సహజ కాంతి మీ సొంతం..!
- Homemade Paneer : ఇంట్లోనే సాఫ్ట్ పనీర్.. ఈ ట్రిక్ తెలిస్తే చాలు!
- Early Pregnancy Diet: గర్భంతో ఉన్న వారు బొప్పాయి, పైనాపిల్ తినకూడదు ఎందుకు..? కారణం ఇదే..
- Specific Carbohydrate Diet for Gut Health: పేగుల సమస్యలకు డైట్ థెరపీ.. వైద్యులు ఏమంటున్నారు?
రైస్ వాటర్లో విటమిన్లు , మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మపు రంగును మెరుగుపరచడంలో సహాయపడతాయి. బియ్యం కడిగిన నీటిలో ఫెరులిక్ యాసిడ్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ అల్లాంటోయిన్ ఉంటాయి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. బియ్యం నీళ్లను చర్మానికి పట్టించి కడిగేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. రైస్ వాటర్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు విసుగు చెందిన చర్మాన్ని నయం చేస్తాయి. ఎగ్జిమా, మొటిమలు వంటి సమస్యలను తగ్గించడంలో మేలు చేస్తుంది. ఇది నల్ల మచ్చలు, మంట ఎరుపు వంటి చర్మ సమస్యలను కూడా తగ్గుతాయి. బియ్యం నీటిలో అమైనో ఆమ్లాలు, విటమిన్లు , ఖనిజాలు ఉంటాయి. ఇవి చర్మంలోని రంధ్రాల రూపాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా ప్రోత్సహిస్తుంది. మీ చర్మం మెరుస్తుంది. ముఖ్యంగా మొటిమల సమస్యలతో బాధపడేవారు రోజూ బియ్యం నీళ్లను ముఖానికి రాసుకోవచ్చు. మంచి ఫలితాలు పొందండి.
తాజావార్తలు
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!