Brain Tumor Risk: బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల్లో బ్రెయిన్ ట్యూమర్ కూడా ఓ కారణం. మెదడులోని కణాలు నియంత్రించలేని విధంగా పెరిగినప్పుడే ఇది వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా న్యూరో సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ , డిమెన్షియా, అల్జీమర్స్, బ్రెయిన్ ట్యూమర్ వంటి మెదడు వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. మెదడు మన మొత్తం శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. ఇలాంటి పరిస్థితుల్లో మెదడుకు సంబంధించిన ఏ వ్యాధి వచ్చినా తేలిగ్గా తీసుకోకూడదు. రోగికి తలలో నిరంతరం నొప్పి, జ్ఞాపకశక్తి కోల్పోవడం, తల పరిమాణం పెరగడం, ఏదైనా ప్రమాదంలో తలకు గాయాలు లేదా గందరగోళ స్థితి ఉంటే ఇవన్నీ మెదడు వ్యాధుల లక్షణాలే. ఈ సందర్భంలో, వెంటనే చికిత్స చేయాలి. అయితే బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఎవరిలో ఎక్కువగా ఉందో తెలుసుకుందాం..
READ MORE: Shashi Tharoor: నాకు పార్టీ కన్నా దేశం ముఖ్యం.. కాంగ్రెస్కు థరూర్ షాక్..
Also Read
- Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
- Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. 'నేరేడుపండు జ్యూస్' ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- Vaping: యువతకి షాక్ ఇచ్చిన సైంటిస్టులు.. ఇలా చేస్తే లంగ్, ఓరల్ క్యాన్సర్!
- Bellam Rava Laddu: నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే! 10 నిమిషాల్లో హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు’.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేయొచ్చు!
వాస్తవానికి.. కుటుంబంలో ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ ఉంటే.. వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే.. చాలా కాలంగా రేడియేషన్ థెరపీ తీసుకున్న వారిలో, క్యాన్సర్ చికిత్స పొందిన వ్యక్తులలో మెదడు కణాలు అసాధారణంగా పెరుగుతాయి. వీరికి కూడా వచ్చే ప్రమాదం ఎక్కువ. రసాయనాలు, విష పదార్థాలకు ఎక్కువగా గురయ్యే పారిశ్రామిక ప్రాంతాలలో పనిచేసే వారు కూడా ప్రమాద ప్రాంతంలోకి వస్తారు. పురుగుమందులు, రబ్బరు లేదా వినైల్ క్లోరైడ్, చమురు ఉత్పత్తులు, ఇతర పారిశ్రామిక సమ్మేళనాలు వంటి రసాయన పదార్థాలతో సంబంధాలు తెంచుకోవాలి. రసాయనాలు, విష పదార్థాలకు ఎక్కువగా గురయ్యే పారిశ్రామిక ప్రాంతాలలో పనిచేసే వారికీ ఈ ప్రమాదం తప్పదు. అధిక సంతృప్త కొవ్వు ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం కూడా బ్రెయిన్ ట్యూమర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అనేక అధ్యయనాల ప్రకారం.. చెడు ఆహార ఆహారం, చెడు దినచర్య, ధూమపానం లేదా వ్యాయామం చేయకపోవడం వంటి జీవనశైలి కూడా మెదడు కణితి ప్రమాదాన్ని పెంచుతాయి. దీనితో పాటు, లి-ఫ్రామిని సిండ్రోమ్, న్యూరోఫైబ్రోమాటోసిస్, ట్యూబరస్ స్క్లెరోసిస్ వంటి కొన్ని జన్యుపరమైన రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులు కూడా దీని బారిన పడవచ్చు. అంతేకాకుండా, పురుషులకు మహిళల కంటే మెదడు కణితులు వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రమాదం వయస్సుతో పాటు పెరుగుతుంది. సాధారణంగా 15 నుంచి 39 వయసు మధ్య శరీరంలో అనేక ముఖ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి. కాబట్టి, క్యాన్సర్ సోకే ప్రమాదమూ ఎక్కువేనని నిపుణులు అంటున్నారు. అయితే వయసు బట్టి క్యాన్సర్ వచ్చే అవకాశాలు భిన్నంగా ఉంటాయి.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
-
Pradeep Ranganathan: ఆ డైరెక్టర్’తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. ‘బేబీ బాస్’ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!