Brain Tumor Risk: బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల్లో బ్రెయిన్ ట్యూమర్ కూడా ఓ కారణం. మెదడులోని కణాలు నియంత్రించలేని విధంగా పెరిగినప్పుడే ఇది వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా న్యూరో సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ , డిమెన్షియా, అల్జీమర్స్, బ్రెయిన్ ట్యూమర్ వంటి మెదడు వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. మెదడు మన మొత్తం శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. ఇలాంటి పరిస్థితుల్లో మెదడుకు సంబంధించిన ఏ వ్యాధి వచ్చినా తేలిగ్గా తీసుకోకూడదు. రోగికి తలలో నిరంతరం నొప్పి, జ్ఞాపకశక్తి కోల్పోవడం, తల పరిమాణం పెరగడం, ఏదైనా ప్రమాదంలో తలకు గాయాలు లేదా గందరగోళ స్థితి ఉంటే ఇవన్నీ మెదడు వ్యాధుల లక్షణాలే. ఈ సందర్భంలో, వెంటనే చికిత్స చేయాలి. అయితే బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఎవరిలో ఎక్కువగా ఉందో తెలుసుకుందాం..
READ MORE: Shashi Tharoor: నాకు పార్టీ కన్నా దేశం ముఖ్యం.. కాంగ్రెస్కు థరూర్ షాక్..
Also Read
- Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో 'గోంగూర పులిహోర'.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
- Madatha Kaja Recipe : స్వీట్ షాప్ స్టైల్లో జ్యూసీ మడత కాజాలు ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండిలా.!
- Ragi Bellam Ariselu: పిల్లల ఎముకల బలానికి ఈ ఒక్క స్వీట్ చాలు.. సింపుల్గా ఇలా చేసేయండి!
- Crab Biryani Recipe : సీఫుడ్ ప్రియుల కోసం స్పెషల్ ‘పీతల బిర్యానీ’.. హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా.!
వాస్తవానికి.. కుటుంబంలో ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ ఉంటే.. వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే.. చాలా కాలంగా రేడియేషన్ థెరపీ తీసుకున్న వారిలో, క్యాన్సర్ చికిత్స పొందిన వ్యక్తులలో మెదడు కణాలు అసాధారణంగా పెరుగుతాయి. వీరికి కూడా వచ్చే ప్రమాదం ఎక్కువ. రసాయనాలు, విష పదార్థాలకు ఎక్కువగా గురయ్యే పారిశ్రామిక ప్రాంతాలలో పనిచేసే వారు కూడా ప్రమాద ప్రాంతంలోకి వస్తారు. పురుగుమందులు, రబ్బరు లేదా వినైల్ క్లోరైడ్, చమురు ఉత్పత్తులు, ఇతర పారిశ్రామిక సమ్మేళనాలు వంటి రసాయన పదార్థాలతో సంబంధాలు తెంచుకోవాలి. రసాయనాలు, విష పదార్థాలకు ఎక్కువగా గురయ్యే పారిశ్రామిక ప్రాంతాలలో పనిచేసే వారికీ ఈ ప్రమాదం తప్పదు. అధిక సంతృప్త కొవ్వు ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం కూడా బ్రెయిన్ ట్యూమర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అనేక అధ్యయనాల ప్రకారం.. చెడు ఆహార ఆహారం, చెడు దినచర్య, ధూమపానం లేదా వ్యాయామం చేయకపోవడం వంటి జీవనశైలి కూడా మెదడు కణితి ప్రమాదాన్ని పెంచుతాయి. దీనితో పాటు, లి-ఫ్రామిని సిండ్రోమ్, న్యూరోఫైబ్రోమాటోసిస్, ట్యూబరస్ స్క్లెరోసిస్ వంటి కొన్ని జన్యుపరమైన రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులు కూడా దీని బారిన పడవచ్చు. అంతేకాకుండా, పురుషులకు మహిళల కంటే మెదడు కణితులు వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రమాదం వయస్సుతో పాటు పెరుగుతుంది. సాధారణంగా 15 నుంచి 39 వయసు మధ్య శరీరంలో అనేక ముఖ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి. కాబట్టి, క్యాన్సర్ సోకే ప్రమాదమూ ఎక్కువేనని నిపుణులు అంటున్నారు. అయితే వయసు బట్టి క్యాన్సర్ వచ్చే అవకాశాలు భిన్నంగా ఉంటాయి.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?