Helth Tips : ఒత్తిడిని దూరం చేసే ఆహార పదార్థాలివే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం అన్ని రాకాల వయసుల వారికి ఒత్తిడి ఉంటోంది. బడికి వెళ్లే పిల్లాడి నుంచి ఆఫీస్ కి వెళ్లే ఉద్యోగి వరకు అందరూ ఏదో ఒక సందర్భంలో ఒత్తికి గురవుతుంటాం. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నేటి తరంలో శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం పడుతోంది. ఈ కారణంగా చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. అటువంటి పరిస్థితిలో ఒత్తిడిని సహజ పద్ధతుల ద్వారా తగ్గించుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. అన్నింటికీ ఆహారమే దిక్కు అన్నట్లుగా మన రోజు వారి ఆహార విధానంలో పలు మార్పులు చేయాలని సూచిస్తున్నారు. దీంతో ఒత్తిడికి చెక్ పెట్టోచ్చని స్పష్టం చేస్తున్నారు.
READ MORE: Apple Watch 7: మహిళ ప్రాణాలను కాపాడిన ఆపిల్ వాచ్.. ఆపిల్ సీఈఓకు థాంక్స్ చెప్పిన ఢిల్లీ యువతి..
Also Read
- Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
- Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
- Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
ఇప్పటి వరకు ఆహారపు అలవాట్ల శారీరక ఆరోగ్యంపై ఉంటుందని అనుకునేవాళ్లం. కాని మన మానసిక ఆరోగ్యంపై కూడా ఆహారపు అలవాట్ల ప్రభావం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మీరు మీ ఆహారంలో గింజలు , విత్తనాలను కూడా చేర్చుకోవచ్చు. పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడికాయ గింజలు, బాదం, వాల్నట్లు వంటి డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవచ్చు. వీటిలో జింక్, మెగ్నీషియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి ఒత్తిడిని హరిస్తాయి. రాస్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ , బ్లూబెర్రీస్ వంటి బెర్రీస్ కూడా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆందోళన వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడి నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. పొటాషియం,మోనోశాచురేటెడ్ కొవ్వులు సమృద్ధిగా ఉన్న అవకాడో ఒత్తిడిని తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించి, శరీరంపై ఒత్తిడి ప్రభావాన్ని తగ్గిస్తుంది.
ఒత్తిడిని తగ్గించడానికి మీరు హెర్బల్ “టీ” తీసుకోవచ్చు. బ్లాక్ టీ , లెమన్ టీ, లావెండర్ టీ వంటి హెర్బల్ టీలు తాగడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. తద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. పసుపు భారతీయ వంటశాలలలో ఉపయోగించే ఒక ప్రసిద్ధ సుగంధ ద్రవ్యాల్లో ఒకటి. కర్కుమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇలా పైన తెలిపిన పలు ఆహారపు అలవాట్లను మన రోజు వారి జాబితాలో చేర్చుకుంటే ఒత్తిడిని సులభంగా తగ్గించుకోవచ్చని వాటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని వైద్యులు చెబుతున్నారు. తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..