Ntv Daily Astrology As On 10th July 2025
జోధ్పూర్లోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) శ్రీగంగానగర్లో రహస్యంగా మాదకద్రవ్యాలను తయారు చేస్తున్న ప్రయోగశాల గుట్టురట్టు చేశారు. అక్కడ ప్రాణాంతకమైన మాదకద్రవ్య పదార్థం మెఫెడ్రోన్ (4-మిథైల్మెత్కాథినోన్) అక్రమంగా తయారు చేస్తున్నారు. స�
July 9, 2025PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా, బుధవారం ఆఫ్రికా దేశమైన నమీబియాలో పర్యటిస్తున్నారు. కొన్ని దశాబ్దాల తర్వాత ఆ దేశానికి వెళ్తున్న తొలి భారత ప్రధానిగా మోడీ రికార్డుకెక్కారు. ఇప్పటివరకు ఈ దేశానికి మోడీతో కలిపి ముగ్గురు భార
July 9, 2025డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ కావాలంటే ఉక్కుపాదం మోపాల్సిందే. డ్రగ్స్ సప్లై చేస్తున్న వారి పీఛమణచాల్సిందే. ఇప్పుడిదే చేస్తోంది ఈగల్ టీమ్. కానీ పబ్స్ మాటున జరిగే గలీజ్ దందాకు చెక్ పెట్టనంత కాలం.. ఇది సాధ్యం కాదనేది నిపుణుల మాట. ఎందుకంటే డ్రగ్స్ చేసే అర
July 9, 2025సామ్సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7, ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ల రంగంలో సామ్సంగ్ తాజా ఆవిష్కరణ. జూలై 9, 2025న న్యూయార్క్లో జరిగిన గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ స్లిమ్ డిజైన్, అధునాతన హార్డ్వేర్, AI-ఆధారిత ఫీచర్లతో స్మార్ట్ఫో
July 9, 2025యువత మత్తుకు బానిసవుతోంది. లిక్కర్ తర్వాత .. గంజాయి, డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఈ డ్రగ్ కల్చర్ వెర్రితలలు వేస్తోంది. పబ్స్ మాటున యువతకు నిత్యం డ్రగ్స్ సప్లై అవుతున్నాయి. మాదక ద్రవ్యాలు యువతను మత్తులో ముం�
July 9, 2025అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్ధి రాజాపు సిద్ధూని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపం ఇచ్చిన సిద్ధూ గురించి పవన్ క�
July 9, 2025అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. 'కేజీయఫ్', 'సలార్' వంటి భారీ యాక్షన్ చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సంస్థ నుంచి వస్తున్న మొట్టమొదటి �
July 9, 2025బ్యాటరీ సైకిల్ నడిపిన పవన్ కళ్యాణ్! అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్ధి రాజాపు సిద్ధూని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణ�
July 9, 2025గెలాక్సీ అన్ప్యాక్డ్ 2025 ఈవెంట్లో శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ఎఫ్ఇని విడుదల చేసింది. ఈ ఫోన్ను ఎక్సినోస్ 2400 చిప్సెట్తో ప్రవేశపెట్టారు. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ఎఫ్ఇలో 3.4-అంగుళాల సూపర్ అమోలెడ్ కవర్ స్క్రీన్తో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. �
July 9, 2025ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన నలుగురు వైసీపీ జెడ్పీటీసీలు జనసేనలో చేరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ కండువా కప్పుకున్నారు. జనసేనాని నలుగురు జెడ్పీటీసీలకు కండువా కప్పి పార్టీలో
July 9, 2025సామ్ సంగ్ తన కొత్త గెలాక్సీ వాచ్ 8 సిరీస్ను విడుదల చేసింది. గెలాక్సీ వాచ్ 8, గెలాక్సీ వాచ్ 8 క్లాసిక్. రెండు స్మార్ట్వాచ్లు సామ్ సంగ్ కొత్త ఎక్సినోస్ W1000 చిప్ (5-కోర్, 3nm) కలిగి ఉన్నాయి. వాచ్ 8, వాచ్ 8 క్లాసిక్ రెండూ సూపర్ AMOLED డిస్ప్లేను కలిగి ఉన్నాయి. �
July 9, 2025హైదరాబాద్లో కల్తీ కల్లు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకి చేరినట్లు తెలుస్తోంది. తాజాగా కల్తీ కల్లు సేవించి వాంతులు, విరోచనాలతో కూకట్పల్లి రాందేవ్ రావు ఆసుపత్రికి వచ్చే లోపే మౌనిక(25) అనే యువతి మృతి చెందింది. కానీ ముగ్గురు మాత్ర�
July 9, 2025Starlink: ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్కు భారతదేశం కీలక అనుమతులు ఇచ్చింది. దేశవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలకు తుది అనుమతులు వచ్చినట్లు అయింది. బుధవారం దేశ అంతరిక్ష నియంత్రణ సంస్థ, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్
July 9, 2025శామ్సంగ్ తన కొత్త ఫ్లిప్ స్మార్ట్ఫోన్ Samsung Galaxy Z Flip 7 ను ఈరోజు అంటే బుధవారం Samsung Galaxy Unpacked 2025 ఈవెంట్లో పరిచయం చేసింది. క్లామ్షెల్ స్టైల్ ఫ్లిప్ స్మార్ట్ఫోన్లో, కంపెనీ Exynos 2500 ప్రాసెసర్తో పాటు తాజా Galaxy AI ఫీచర్లను చేర్చింది. ఈ స్మార్ట్ఫోన్ Android 16లో పనిచేస్
July 9, 2025నరాల వ్యాధులను వైద్య పరిభాషలో న్యూరోపతి అంటారు. దీనిలో, శరీరంలోని కొన్ని భాగాల నరాలు బలహీనపడతాయి లేదా అవి చురుకుగా ఉండవు. వాటిలో తిమ్మిరి, జలదరింపు, నొప్పి మరియు కండరాల బలహీనత ఉన్నాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఇది శాశ్వతంగా కూడా ఉంటుంది. ఈ నరా�
July 9, 2025Xi Jinping: చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ అదృశ్యం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా జిన్పింగ్ మిస్సవ్వడం చూస్తే, ఆ దేశంలో కొత్త నాయకుడు రాబోతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. చైనాలో అధ్యక్షుడి కన్నా శక్తివంతమైన పార్టీ పోల
July 9, 2025ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య జులై 10 నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. లండన్లోని ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదనంలో గురువారం మధ్యాహ్నం 3.30కి మ్యాచ్ ఆరంభం అవుతుంది. మొదటి టెస్టులో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్టులో భారత్ గెలిచింది. అండర్సన్-టెండ్యూల�
July 9, 2025