నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం టాలీవుడ్లో సెకండ్ ర్యాంక్ హీరోలలో టాప్ ప్�
Subrahmanya Swamy Pooja: హిందూ ధర్మంలో సుబ్రహ్మణ్య స్వామి (కార్తికేయ లేదా మురుగన్) పూజకు మంగళవారం చాలా ముఖ్యమైన రోజుగా పరిగణించబడుతుంది. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పూజించడానికి ప్రధాన కారణాలు చూస్తే.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం రోజుకు కుజుడు (Mars)
December 2, 2025బ్రెజిల్లో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. సింహాన్ని దగ్గరగా చూడాలనే కోరిక .. ఓ యువకుడి ప్రాణాలను తీసింది. స్థానికులను ఉలిక్కిపడేలా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్ర�
December 2, 2025TPCC Meeting: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) విస్తృత స్థాయి సమావేశం నేడు (మంగళవారం) గాంధీభవన్లో జరగనుంది. పార్టీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ కీలక భేటీకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పార్టీ రాష్ట్�
December 2, 2025మేష రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిన అసవరం ఉంది. నేడు అనారోగ్య అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యయ ప్రయాసలు పెరుగుతుంటాయి. పలు రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అయితే ఉద్యోగ విషయాల్లో మాత్రం ఈరోజు మేష రాశి వారికి కలిసిరాన�
December 2, 2025GHMC : జీహెచ్ఎంసీ విస్తరణకు కీలకమైన ‘మున్సిపాలిటీల విలీన ఆర్డినెన్స్’పై గవర్నర్ ఆమోదం తెలిపారు. ఫైల్ ప్రభుత్వానికి చేరడంతో, తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే గెజిట్ విడుదల చేయనుంది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించే తీ�
December 1, 2025Chemical Attack : హనుమకొండలో ఘోరం చోటుచేసుకుంది. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న ఓ యువతి పై గుర్తు తెలియని వ్యక్తులు కెమికల్ దాడికి పాల్పడటం ప్రాంతంలో కలకలం రేపింది. జనగాం జిల్లా జఫరఘడ్ మండలానికి చెందిన ఆ విద్యార్థిని హనుమకొండలోని ఓ నర్సింగ్ కాలేజీలో చద�
December 1, 2025Ditwah Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను వేగంగా తీరం వైపు చేరుకుంటోంది. చెన్నైకి తూర్పున కేవలం 50 కిలోమీటర్లు, తీరానికి 35 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా కదులుతోంది. వాతావరణ శాఖ అర్ధరాత్రికల్లా ఇది మరింత దగ్గరగా, తీరానికి సుమా�
December 1, 2025పోర్ట్రోనిక్స్ భారత్ లో తన కొత్త లిథియస్ సెల్ రీఛార్జబుల్ బ్యాటరీ సిరీస్ను విడుదల చేసింది. కంపెనీ ఈ లైనప్ను రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టింది – AA, AAA. వీటిలో ఉన్న స్షెషాలిటీ అంతర్నిర్మిత USB టైప్-C పోర్ట్. టైప్-C కేబుల్ను కనెక్ట్ చేయడం ద్వార�
December 1, 2025HIV vs AIDS: వాస్తవానికి AIDS అనేది ఒక ప్రాణాంతక వ్యాధి అని, దానికి ఇంకా చికిత్స లేదని అందరికీ తెలుసు. కానీ ఎయిడ్స్ .. హెచ్ఐవి వైరస్ రెండు ఒకటి కావని మీలో ఎంత మందికి తెలుసు. AIDS అనేది HIV వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ శరీరంలో సంవత్సరాల తరబడి ఉండి, అదుపు లేకుండా �
December 1, 2025ప్రఖ్యాత కంపెనీ ఆసుస్ భారత్ లో డెస్క్టాప్ AI సూపర్ కంప్యూటర్ను విడుదల చేసింది. దీని పేరు అస్సెంట్ GX10. డెవలపర్లు, AI పరిశోధకులు, డేటా సైంటిస్టుల కోసం రూపొందించిన ఈ సూపర్ కంప్యూటర్ 128GB LPDDR5x RAMని కలిగి ఉంది. ఇది NVIDIA GB10 గ్రేస్ బ్లాక్వెల్ సూపర్చిప్ ద్వార
December 1, 2025తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతకు, ముఖ్యంగా శ్రామిక మహిళల సురక్షిత ప్రయాణానికి ఉద్దేశించిన ‘టీ-సేఫ్’ వ్యవస్థ దేశంలోనే ఒక విప్లవాత్మక ముందడుగు అని తెలంగాణా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి పేర్కొన్నారు. చత్తీస్గఢ్ల�
December 1, 2025New Year 2026 Permissions: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ 2026 వేడుకలు నిర్వహించాలని భావిస్తున్న హోటళ్లు, పబ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు ముందస్తుగా అనుమతులు తప్పనిసరిగా పొందాల్సిందిగా పోలీసులు స్పష్టం చేశారు. న్యూ ఇయ�
December 1, 2025జియో యూజర్ల కోసం తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందించే ప్లాన్స్ ను తీసుకొస్తోంది. కంపెనీ మీకు గొప్ప ప్లాన్ను అందిస్తోంది. ఈ ప్లాన్ చాలా పాతదే అయినప్పటికీ, ఆ కంపెనీ ఇటీవల దాని ప్రయోజనాలలో కొన్ని మార్పులు చేసింది. కస్టమర్లకు కొన్ని అదనపు ప్ర�
December 1, 2025OSD Posts: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్లో విజేతగా నిలిచిన భారత జట్టులోని ముగ్గురు క్రికెటర్లకు ఇండియన్ రైల్వేస్ గిఫ్ట్ ప్రకటించింది. ఇంతకీ ఆ ముగ్గురు మహిళా క్రికెటర్లు ఎవరో తెలుసా.. ప్రతికా రావల్, స్నేహ్ రాణా, రేణుకా సింగ్ ఠాకూర్లు. తాజాగా ఈ ముగ్�
December 1, 2025హలో ఇండియా.. ఆంధ్రాలో అరటి రైతుల దుస్థితి చూడండి..! ఆంధ్రప్రదేశ్లో అరటి రైతుల దుస్థితిపై సోషల్ మీడియా వేదికగా మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. రాష్ట్రంలో అరటి రైతుల పరిస్థిత�
December 1, 2025TTD: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. ఇక స్వామివారి ఆలయంలో పరిమిత రోజులు మాత్రమే తెరిచి ఉంచే వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తుంటార
December 1, 2025