ఆర్థిక సాయం అంశంలో ప్రైవేట్ స్కూల్స్ బండారం బయట పడింది. 2 వేల ఆర్థిక సహాయం,25
మన స్టార్ హీరోయిన్స్ సినిమాల్లోనే కాదు ఓటీటీలలోనూ దుమ్ము రేపటానికి సిద్ధం అయ్యారు. పలువురు తారలు డిజిటల్ ఎంట్రీ ఇచ్చేశారు. వారిలో కొందరు సక్సెస్ అయితే మరి కొందరు ఫెయిల్ అయ్యారు. ఇంకొందరు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. మన దక్షిణాది తారలను
April 16, 2021సోనూ సూద్… ఈ పేరు ఇప్పుడు ఓ బ్రాండ్ గా మారిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కరోనా తర్వాత రియల్ లైఫ్ హీరోగా మారిన ఈ రీల్ లైఫ్ విలన్ మానవతా వాదిగా పేరు తెచ్చుకున్నారు. చిన్న, పెద్దా… రాజు, పేద తేడా లేకుండా అడిగిన వారందరికీ సాయం చేస్తూ ఆపదలో �
April 16, 2021ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలోని ప్రముఖులంతా మలయాళ చిత్రసీమపై కన్నేశారు. మెగాస్టార్ చిరంజీవి మొదలు యంగ్ హీరో తేజా సజ్జా వరకూ మలయాళ చిత్రాలు రీమేక్ చేయడమే దానికి కారణం. థాట్ ప్రొవోకింగ్ మలయాళ చిత్రాలను తెలుగు వాళ్ళు సైతం ఇప్పుడు ఇష్టపడుతున
April 16, 2021ఆంధ్రా భద్రాద్రి గా పేరొందిన ఒంటిమిట్ట కోదండ రామాలయానికి కరోనా ఎఫెక్ట్ పడింది..రోజురోజుకూ కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ఆలయాన్ని మూసివేస్తూ కేంద్ర పురావస్తుశాఖ మరియు టీడీటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు..అయితే ఈ నెల 21వ తేదీ నుంచి
April 16, 2021ప్రస్తుతం రెండో విడత కరోనా విజృంభించడంతో విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో వర్తకులు స్వతహాగా లాక్ డౌన్ ప్రకటించారు.. బొబ్బిలి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కిరాణా ,సిల్వర్, స్టీల్ మర్చంట్ కొబ్బరి మరియు కూరగాయల సముదాయాల వ్యాపారుల
April 16, 2021కరోనా వైరస్ ఎవ్వరినీ వదలడంలేదు.. సామాన్యుల నుంచి వీఐపీల వరకు అంతా మహమ్మారి బారిన పడుతూనే ఉన్నారు.. తాజాగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు కూడా కరోనా వైరస్ సోకింది.. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్ర�
April 16, 2021తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.. మళ్లీ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూ పోతోంది.. చాలా మంది పరిస్థితి విషమంగా మారి.. తప్పనిసరిగా ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.. దీంతో.. మరోసారి గాంధీ ఆస్పత్రిని పూర్తిస్థా
April 16, 2021కరోనా వ్యాక్సిన్ నిల్వలు జీరోకు చేరుకోవడంతో.. ఆంధ్రప్రదేశ్లో వ్యాక్సినేషన్ ఆగిపోయిన పరిస్థితి.. అయితే, ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. తమకు వ్యాక్సిన్ కావాలంటూ ఏపీ సర్కార్ చేసిన విజ్ఞప్తికి స్పందించిన కేంద్రం.. 5
April 16, 2021ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలలో స్కూల్స్, కాలేజీల్లో కరోనా టెన్షన్ నెలకొంది. కరోనా సెకండ్ వేవ్ కేసులు ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ తో పాటు కాలేజీల్లో కూడా నమోదు అవుతున్నాయి. విద్యార్థులతో పాటు టీచర్లు కూడా కరోనా బారిన పడుతున్నారు. దీంతో కర
April 16, 2021హన్సిక ఇప్పుడు ప్రయోగాల బాట పట్టింది. తొలి సారి ప్రయోగాత్మకంగా ‘105 మినిట్స్’ పేరుతో ఓ సినిమా చేయబోతోంది. రుద్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం ఒకే ఒక్క క్యారెక్టర్ తో తెరకెక్కుతుండటం విశేషం అయితే…
April 16, 2021గతంలో వర్షాలు పడితేనే చెరువులు,వాగులు నిండేది కానీ నేడు కాలంతో పనిలేకుండా వాగులు అన్ని మత్తడులు దుంకుతున్నాయి. తెలంగాణ రావడం వల్లనే కాళేశ్వరం జలాలు హల్దీ వాగులోకి వచ్చినాయి అని మంత్రి హరీష్ రావ్ అన్నారు. గత ప్రభుత్వాలకు తెలంగాణ నీటిని ఆంధ�
April 16, 2021ఏపీ–అమూల్ పాలవెల్లువ ప్రాజెక్టులో భాగంగా గుంటూరు జిల్లాలో పాల సేకరణను క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు సీఎం జగన్ గుంటూరు జిల్లాలో కొత్తగా 129 గ్రామాలతో పాటు, చిత్తూరు జిల్లాలో అదనంగా మరో 174 గ్రామాల నుంచి అమూల్ ద్�
April 16, 2021హబ్సిగూడ జీహెచ్ఎంసీ వార్డ్ ఆఫీస్ ను తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు ఉప్పల్ బేతి సుభాష్ రెడ్డి. గతంలో ఎమ్మెల్యే భార్య బేతి స్వప్న హబ్సిగూడ కార్పొరేటర్ గా ఉన్నప్పుడు అక్కడే కలిసి పనిచేసారు ఎమ్మెల్యే, కార్పోరేటర్. కానీ ప్రస్
April 16, 2021నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీస్ స్టేషన్ లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఫిర్యాదు చేశారు సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. చంద్రబాబు నాయుడు కి సంబంధించిన ఫేస్ బుక్ ఖాతా జయహో చంద్రబాబు అనే పేరుతో ఉందని , ఆ ఖాతా నుంచి సోషల్
April 16, 2021దేశంలో కరోనా బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ప్రతీరోజూ వేల సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. చాలా మందికి కృత్రిమ ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్
April 16, 2021ఏపీలో ఒక వైపు కరోనా కల్లోలం సృష్టిస్తున్న క్రమంలో కరోనా వైద్యంలో కీలకమైన రెమిడెసివర్ ఇంజెక్షన్ మాత్రం దొరకడం లేదు. కరోనా వచ్చిన రోగులకు చేసే వైద్యంలో రెమిడెసివర్ మాత్రమే ఏకైక ఇంజెక్షన్ కావడంతో దానికి విపరీతమైన డిమాండ్ ఉంది. కేసుల సంఖ్య ఒక�
April 16, 2021అధికారులు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా.. డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతూనే ఉంది. ఎన్నిసార్లు పట్టిబడిన డ్రగ్స్ మాఫియాలో ఎలాంటి మార్పు రావటం లేదు. అయితే తాజాగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. జోహన్నెస్బర్�
April 16, 2021