Xi Jinping: చైనాకు కఠిన సవాళ్లు ముందున్నాయి.. భారత్ ఆంక్షల్ని విధించింది.
Xi Jinping warns of ‘tough challenges’ in China’s ‘new phase’ of Covid: 2023లో చైనా కఠిన సవాళ్లు ఎదుర్కోబోతోందని అధ్యక్షుడు జి జిన్ పింగ్ అన్నారు. కోవిడ్ మహమ్మారితో అతలాకుతలం అవుతున్న సమయంలో జిన్ పింగ్ తన న్యూ ఇయర్ సందేశాన్ని ఇచ్చారు. రాబోయే రోజుల్లో కఠిన సవాళ్లను ఎదుర్కోబోతున్నాయని.. ప్రస్తుతం కోవిడ్ -19 కొత్తదశలోకి ప్రవేశించిందని అన్నారు. భారతదేశం, ఇతర దేశాలు చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధాంక్షలు విధించాయని జిన్ పింగ్ అన్నారు. దేశం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోందని.. ఇది సులభం అయిన ప్రయాణం కాదని అనేక సవాళ్లతో కూడుకున్నది అని జిన్ పింగ్ ప్రజలను ఉద్దేశించి అన్నారు.
Read Also: Bihar Man Jackpot: జాక్పాట్ కొట్టిన బిహార్ వ్యక్తి.. రూ.49తో కోటి కొట్టేశాడు
Also Read
- Benjamin Netanyahu: ప్రొస్టేట్ క్యాన్సర్ను జయించిన నెతన్యాహూ..
- Malacca Strait: షాకింగ్..! హార్మూజ్ తర్వాత మలక్కా జలసంధి.. ఇరాన్ పన్నుల దారిలో మరో ముస్లిం దేశం..!
- Giorgia Meloni Jhumka: ఝుమ్కా లుక్తో భారత్ను ఆకట్టుకున్న ఇటలీ ప్రధాని మెలోని..
- US Sailor Attacked by Monkey: హార్మూజ్ మిషన్కు బయలుదేరిన అమెరికా సైనికుడిపై కోతి దాడి.. మందుపాతరల తొలగింపులో వింత ఘటన
అసాధారణ ప్రయత్నాలతో ఎన్నో ఇబ్బందులను, సవాళ్లను అధిగమించామని.. ఇది ఎవరికీ కూడా సులభమైన ప్రయాణం కాదని చెప్పారు. కోవిడ్-19 ప్రారంభం అయినప్పటి నుంచి మేము ప్రజలు సంక్షేమం, శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇచ్చామని.. సాధ్యమైనంత వరకు ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు శాస్త్రీయ విధానాలతో కోవిడ్ ను ఎదుర్కొన్నామని.. అధికారులు, ఆరోగ్య సిబ్బంది, వైద్య నిపుణులు, కమ్యూనిటీ కార్యకర్తలు అంతా కలిసి ఎంతో ధైర్యంగా పనిచేశారని జిన్ పింగ్ అన్నారు. ఇప్పుడు విశ్వాసం అనే కాంతిరేఖ ముందుందని.. దైర్యం, ఐకమత్యంతో శ్రమించి విజయం సాధిద్దాం అని జిన్ పింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రపంచం ఎప్పుడు చూడని విధంగా కరోనా మహమ్మారి ప్రబలుతోంది. ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ కారణంగా అక్కడ లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. జనవరి నెలలో ఏకంగా తారాస్థాయికి కేసుల సంఖ్య చేరుతుందని అంతర్జాతీయ అధ్యయనాలు వెల్లడించాయి. ఏకంగా 60 శాతం మంది కోవిడ్ బారిన పడొచ్చని ఓ అంచానా. ఇక మరణాల సంఖ్య కూడా పెరిగింది. దేశం అంతటా ఆస్పత్రులు రోగులతో నిండిపోతున్నాయి. జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తేసిన తర్వాత చైనాలో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగింది.
తాజావార్తలు
-
Paytm Payments Bank: బిగ్షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. బ్యాంక్ లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
-
Meta Layoff: ఉద్యోగులకు మెటా షాక్.. ఒక్క రోజే 8000 మంది తొలగింపు.!
-
CM Chandrababu: టీడీపీలో కార్యకర్తలే అధినేతలు… రైట్ రాయల్గా బతకాలి..
-
Minapa Vadalu : కరకరలాడే మసాలా మినప వడలు.. మినపప్పుతో ఇలా చేస్తే ఆ రుచే వేరు.!
-
RCB vs GT: టాస్ గెలిచిన బెంగళూరు.. బ్యాటింగ్ ఎవరిదంటే?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!