Xi Jinping: చైనాలో ఏదో జరుగుతోంది.. 12 ఏళ్లలో తొలిసారి బ్రిక్స్కు జిన్పింగ్ గైర్హాజరు..
- దశాబ్ధ కాలంలో తొలిసారిగా బ్రిక్స్ సమ్మిట్కి జిన్పింగ్ గైర్హాజరు..
- చైనాలో జిన్పింగ్ మార్పు జరుగుతోందని ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xi Jinping: చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ గత కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో ఆ దేశంలో ఏదో జరుగుతోందనే ప్రచారం నడుస్తోంది. 13 ఏళ్లుగా చైనాను పాలిస్తూ, మావో జెడాంగ్ తర్వాత అంతటి శక్తివంతమైన నేతగా మారి జిన్పింగ్ పదవి నుంచి దిగిపోతారనే ఊహాగానాలు వెలువడ్డాయి. అంతర్గత రాజకీయ మార్పుల గురించి ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే, బ్రెజిల్లోని రియోడి జనీరోలో జరుగుతున్న ‘‘బ్రిక్స్’’ సమావేశానికి జిన్ పింగ్ హాజరుకాకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
12 ఏళ్లలో తొలిసారి జిన్ పింగ్ బ్రిక్స్ సమ్మిట్కి హాజరుకాలేదు. జూలై 6-7ల్లో బ్రెజిల్లో ఈ సమావేశాలకు జరుగుతున్నాయి. జిన్ పింగ్కు బదులుడా ప్రీమియర్ లి కియాంగ్ చైనాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వీడియో లింక్ ద్వారా సమావేశాల్లో పాల్గొంటుండగా, భారత ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా బ్రిక్స్ సమావేశాలకు హాజరవుతున్నారు.
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
Read Also: Ravi Kishan : పాలతో స్నానం చేస్తా.. గులాబీలపై పడుకుంటా.. రేసుగుర్రం విలన్ లైఫ్ స్టైల్
ఈ పరిణామాల గురించి యూఎస్-చైనా సంబంధాలను అధ్యయనం చేసే నిపుణుడు గోర్డాన్ చాంగ్ మాట్లాడుతూ.. జిన్పింగ్ గైర్హాజరు చైనాలో రాజకీయ నిచ్చెనలో సమస్యల్ని ప్రతిబింబిస్తోందని, చైనాలో జిన్పింగ్ క్రమంగా ప్రభావాన్ని కోల్పోవడాన్ని సూచిస్తోందని ఎక్స్లో పోస్ట్ చేశారు. అయితే, జిన్పింగ్ గైర్హాజరు కేవలం షెడ్యూల్ సెట్ కాకపోవడం వల్లే అని, ఈ ఏడాది బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాతో ఆయన భేటీ అయిన విషయాన్ని ప్రస్తావిస్తూ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది.
2009లో బ్రెజిల్ , రష్యా, చైనా, ఇండియాలో బ్రిక్స్ ఏర్పడింది. ఆ తర్వాత 2010లో దక్షిణాఫ్రికా ఈ కూటమిలో చేరింది. ఆ తర్వాత ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ ఈ కూటమిలో చేరాయి.
తాజావార్తలు
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..