Work From Home: వర్క్ ఫ్రం హోమ్ ఇక చట్టబద్ధం.. ప్రపంచంలోనే తొలి దేశమిదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా మహమ్మారి. ఇప్పటికే అనేక దేశాలు దీని వల్ల ఇబ్బందులు పడుతున్నాయి. కరోనా పుణ్యమా పనిచేసే విధానంలో చాలా మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా సర్వీస్ సెక్టార్ లో చాలా వరకు ఉద్యోగులు ఇంటి నుంచే వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇప్పటికీ చాలా సాఫ్ట్ వేర్ కంపెనీలు ఈ పద్ధతి ద్వారానే వారి ఉద్యోగులతో పని చేయించుకుంటున్నాయి. వర్క్ ఫ్రం హోం సంస్కృతికి అలవాటు పడిన వారు ఆఫీసులకు వెళ్లేందుకు సుముఖత చూపించడం లేదు.
Read Also: Internet: ఆ రాష్ట్రంలో సొంత ఇంటర్నెట్.. ఇండియాలో మొదటి రాష్ట్రంగా గుర్తింపు
Also Read
- Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
- North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
- PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్లో రోడ్డెక్కిన వేలాది మంది
- Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
ఇదిలా ఉంటే ఏకంగా నెదర్లాండ్స్ ప్రభుత్వం వర్క్ ఫ్రం హోం ను చట్టబద్ధం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సంబంధిత బిల్లును నెదర్లాండ్స్ ప్రభుత్వం ఇటీవల ఆ దేశ చట్ట సభల్లోని దిగువసభలో ప్రవేశపెట్టింది. దీన్ని సభ ఆమోదించింది. ఎగువసభ కూడా ఆమోదిస్తే బిల్లు చట్టరూపం దాలుస్తుంది. ఈ చట్టం ద్వారా ఉద్యోగులు తమ యాజమాన్యాన్ని వర్క్ ఫ్రం హోం కోసం డిమాండ్ చేయవచ్చు. వర్క్ ఫ్రం హోంను చట్టబద్ధం చేసిన తొలిదేశంగా ప్రపంచంలో నెదర్లాండ్స్ నిలవనుంది. మరోవైపు మరికొన్ని దేశాలు కూడా వర్క్ ఫ్రం హోం చట్టబద్ధం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవల స్కాట్కాండ్ ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులు వారానికి 4 రోజులు వర్క్ ఫ్రం హోం చేసుకునే ప్రతిపాదనను తీసుకువచ్చింది. అయితే అందుకు బదులుగా జీతాల్లో కోత విధిస్తామని చెప్పింది. దీంతో ఈ అంశం అక్కడ వివాదాస్పదం అయింది.
అయితే కరోనా తగ్గముఖం పట్టడంతో చాలా దేశాల్లో ఉద్యోగులను కంపెనీలు ఆఫీసులకు రమ్మని చెబుతున్నాయి. ఆఫీసులకు వస్తేనే పని మరింగా మెరుగుపడుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. ఇటీవల టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తమ ఉద్యోగులను ఆఫీసులకు రావాలని ఆదేశించారు.. అలా చేయకపోతే రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేశాడు.
తాజావార్తలు
-
India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
-
UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
-
Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!