Ukraine Crisis: వార్ జోన్లో చిక్కుకున్న విద్యార్థుల తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వివిధ దేశాల విద్యార్ధులు, పౌరులు నానా యాతన అనుభవిస్తున్నారు. ఆపరేషన్ గంగా కార్యక్రమం ద్వారా యుద్ధ ప్రాతిపదికన వేలాదిమందిని భారత్ స్వదేశాలకు తరలించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారిని స్వస్థలాలకు పంపేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్ లోని సుమీ లో చిక్కుకుపోయున భారతీయ విద్యార్థుల తరలింపు సాధ్యంకాలేదని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి చెప్పింది భారత్.
ఇప్పటికి 20 వేల మంది భారతీయులను, భారత్ ను కోరిన ఇతర దేశస్థులను కూడా తరలించామని యు.ఎన్ కు తెలిపింది భారత్. పలుమార్లు ఉక్రేయిన్, రష్యా లకు విజ్ఞప్తి చేసినా, సుమీలో ఉన్న భారతీయ విద్యార్దుల తరలింపుకు సురక్షిత మార్గాలను ఏర్పాటు చేయడం సాధ్యం కాలేదంది భారత్. చిక్కుకుపోయున వారిని తరలించేందుకు 80 కి పైగా విమానాలు నిరంతరం తిరుగుతూనే ఉన్నాయని వివరించింది ఇండియా. భవిష్యత్తులో అవసరాన్ని బట్టి తరలింపు కార్యక్రమాన్ని ఇంకా చేపట్టేందుకు సిధ్ధంగా ఉన్నామని ఐక్యరాజ్యసమితికి వెల్లడించింది ఇండియా. ఇదిలా వుంటే.. సోమవారం సాయంత్రం ఢిల్లీ కి చేరుకున్నారు మరో 9 మంది తెలంగాణ విద్యార్ధులు. ఇప్పటివరకు స్వదేశానికి చేరుకున్న మొత్తం తెలంగాణ విద్యార్ధులు 634 మంది అని అధికారులు తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!