Ukraine-Russia: రష్యాపై ఉక్రెయిన్ ప్రతీకార దాడులు.. 2 వంతెనలు పేల్చివేత
- రష్యాపై ఉక్రెయిన్ ప్రతీకార దాడులు
- రెండు వంతెనలు కూల్చివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. గత నాలుగేళ్ల నుంచి విరామం లేకుండా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకోవైపు రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ట్రంప్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఓ వైపు చర్చలు.. ఇంకోవైపు దాడులు జరుగుతూనే ఉన్నాయి. చర్చలు జరుగుతున్న సమయంలోనే రష్యా డ్రోన్లతో విరుచుకుపడింది. ఆస్తి, ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ఇక తాజాగా సముద్రంలో ఉక్రెయిన్కు చెందిన భారీ నౌకను రష్యా డ్రోన్తో పేల్చేసింది.
ఇది కూడా చదవండి: Rajnath Singh: శాశ్వత మిత్రులు.. శత్రువులు ఉండరు.. ట్రంప్ టారిఫ్లపై రాజ్నాథ్సింగ్ వ్యాఖ్య
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
దీనికి ప్రతీచర్యగా ఉక్రెయిన్ కూడా రష్యాపై దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. ఖార్కివ్ సరిహద్దు సమీపంలో రెండు ముఖ్యమైన వంతెనలను పేల్చేసినట్లుగా సమాచారం. ఈ రెండు రష్యన్ దళాల పునరావాసం కోసం ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. దాచి ఉంచిన మందుగుండు సామగ్రిని లక్ష్యంగా చేసుకుని తక్కువ ధర డ్రోన్ల సాయంతో వంతెనలను ధ్వంసం చేసినట్ల సమాచారం అందుతోంది. ఈ ఆపరేషన్ను ఉక్రెయిన్లోని 58వ ప్రత్యేక మోటరైజ్డ్ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ నిర్వహించింది.
ఇది కూడా చదవండి: Indore: విచిత్ర ప్రేమికురాలు.. ప్రేమికుడి కోసం ఇంట్లో నుంచి పారిపోయి రివర్స్లో ఏం చేసిందంటే..!
డ్రోన్ ఎగురవేసినప్పుడు వంతెన కింద మందుగుండుతో ఉన్న భారీ ట్యాంకర్ కనిపించింది. అందులో సామంగ్రి, మందుగుండు సామగ్రి ఉన్నట్లు కనుగొన్నారు. పక్కా ప్రణాళికతో దాడి చేసినట్లుగా బ్రిగేడ్ ప్రతినిధి తెలిపారు. డ్రోన్ నేరుగా మందుగుండు సామగ్రి దగ్గర వెళ్లి పేలిందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
-
Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
-
Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..