Ukraine War: కీవ్పై విరుచుకుపడిన రష్యా.. మిసైళ్లు, డ్రోన్లతో అటాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russian air attack on Ukraine: కొత్త ఏడాదిలో రష్యా, ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. మిసైళ్లు, ఇరాన్ తయారీ కామికేజ్ డ్రోన్లతో దాడులు చేస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై సోమవారం తెల్లవారుజామున వరసగా దాడులు చేస్తోంది రష్యా. దీంతో ఉక్రెయిన్ అధికారులు అప్రమత్తం అయ్యారు. నగరంలోని పౌరులను అలర్ట్ చేసింది ఉక్రెయిన్ ప్రభుత్వం. కీవ్ పై వైమానిక దాడి..రాజధానిలో ఎయిర్ అలర్ట్ ఆన్ లో ఉందని టెలిగ్రామ్ లో ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు షెల్టర్ జోన్లలో ఆశ్రయం పొందాలని అధికారులు సూచించారు.
Read Also: Malla Reddy: ఏపీలోని 175 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ.. కాళేశ్వరం తరహాలో పోలవరం పూర్తి చేస్తాం..
Also Read
- Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
మేయర్ విటాలి క్లిట్ట్కో మాట్లాడుతూ.. ఈశాన్య డెస్న్యాన్స్కీ జిల్లాలో పేలుడు సంభవించినట్లు నివేదించారు. అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. డెస్న్యాన్స్కీలో 19 ఏళ్ల వ్యక్తి గాయపడినట్లు వెల్లడించారు. రష్యా వైమానిక దాడితో ఉక్రెయిన్ గగనతల వ్యవస్థ హై అలర్ట్ ప్రకటించింది. కీవ్ ప్రాంతంలో ప్రమాదం కొనసాగుతోందని.. మా వైమానికి రక్షణ దళాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని కీవ్ రిజియన్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ ఒలెక్సీకుబేలా అన్నారు. శనివారం జరిగిన రష్యా దాడిలో కీవ్, ఇతర ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఆదివారం జపొరిజ్జియా దక్షిణ ప్రాంతంలో జరిగిన ఎటక్ లో మరో వ్యక్తి చనిపోయాడు.
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 10 నెలలు గడిచిపోయింది. అయినా కూడా రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. తాము గెలుపొందే వరకు పోరాడుతూనే ఉంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ప్రకటించారు. దీంతో ఇప్పుడప్పుడే యుద్ధం ముగియదని తెలుస్తోంది. ఇక రష్యా కూడా ఇలాగే చెబుతోంది. చర్యలకు రష్యా సిద్ధం అని చెబుతున్నా.. ఉక్రెయిన్ మాత్రం పుతిన్ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు చర్చల ప్రసక్తి లేదని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..