Shark Attack: స్విమ్మింగ్ చేస్తున్న వారిపై షార్క్ దాడి.. ఇద్దరు మహిళల మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈజిప్టులో దారుణం జరిగింది. సరదాగా సముద్రంలో ఈత కొడుతున్న ఇద్దరు మహిళలపై షార్క్ దాడి చేసి చంపేశాయి. చనిపోయిన ఇద్దరు మహిళలు ఈజిప్టుకు టూరిస్టులుగా వచ్చిన వారు. ఈ విషయాన్ని ఈజిప్టు మంత్రిత్వ శాఖలు ధ్రువీకరించాయి. ఎర్ర సముద్రానికి దక్షిణ భాగంలో ఎన్న సహాల్ హషీఫ్ ప్రాంతంలో జరిగింది. ఇద్దరు మహిళలు సముద్రంలో స్మిమ్మింగ్ చేస్తున్న సమయంలో వారిపై షార్క్ అటాక్ చేసింది. చనిపోయిన ఇద్దరు మహిళల్లో ఒకరు ఆస్ట్రేలియాకు చెందిన వారు కాగా.. మరొకరు రొమేనియాకు చెందిన వారిగా గుర్తించారు.
షార్క్ దాడిలో ఆస్ట్రేలియన్ మహిల ఎడమ చేయి పూర్తిగా తెగిపోయిందని.. రెడ్ సీ గవర్నర్ అమర్ హనాఫీ తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని అన్ని బీచులను మూసేసింది ప్రభుత్వం. కాగా దాడికి కారణం అయిన శాస్త్రీయ ఆధారాలను, షార్క్ ల ప్రవర్తనను గుర్తించడానికి టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందని ఈజిప్టు గవర్నమెంట్ వెల్లడించిది. అయితే షార్క్ లు చాలా అరుదుగా మాత్రమే మనుషులపై అటాక్ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Also Read
- Vladimir Putin: "భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
- Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
Read Also: IND Vs ENG: రెండో ఇన్నింగ్స్లోనూ కోహ్లీ విఫలం.. పుజారా హాఫ్ సెంచరీ
ఈజిప్టు ఎక్కువగా టూరిజంపై ఆధారపడుతుంది. ఏటా కొన్ని లక్షల మంది టూరిస్టులు రెడ్ సీ, గిజా పిరమిడ్స్ చూసేందుకు ఈజిప్టుకు వస్తుంటారు. ముఖ్యంగా యూరోపియన్ దేశాల నుంచి టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు. పెరుగుతున్న ద్రవ్యోల్భనం.. కరెన్సీ క్షీణతతో ఈజిప్టు ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది. దేశం ఎక్కువగా ఎర్ర సముద్రానికి వచ్చే టూరిస్టుల పర్యాటక ఆదాయంపైనే ఆధారపడుతోంది.
అయితే గతంలో కూడా షార్క్ అటాక్స్ లో పలువురు మరణించారు.2018లో ఇదే రెడ్ సీలో షార్క్ దాడిలో ఓ టూరిస్ట్ మరణించారు. 2015లో ఇదే తరహా దాడిలో ఓ జర్మన్ టూరిస్ట్ మరణించాడు. 2010లో టూరిస్ట్ హాట్ స్పాట్ అయిన షర్మ్-ఎల్-షేక్ తీరంలో వరసగా ఐదు రోజుల్లో ఐదు షార్క్ దాడులు జరిగాయి. ఇందులో ఒకరు మరణించగా.. నలుగురు గాయపడ్డారు.
తాజావార్తలు
-
BCCI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి తొలి అంతర్జాతీయ అవకాశం
-
Peddi Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
-
Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్బ్యాగ్లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
-
Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!