Trump: పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్తో ట్రంప్ రహస్య చర్చలు
- పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్తో ట్రంప్ రహస్య చర్చలు
- బయటకు వెల్లడించని చర్చల వివరాలు
- ఇద్దరూ గొప్ప నాయకులంటూ ట్రంప్ ప్రశంస
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వైట్హౌస్లో ట్రంప్తో సమావేశం అయ్యారు. ఓవల్ కార్యాలయంలో షరీఫ్, మునీర్తో ట్రంప్ రహస్య చర్చలు జరిపారు. ఇందుకు సంబంధించిన సమాచారం ఇప్పటి వరకు బయటకు రాలేదు.

Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ముందే షరీఫ్ వైట్హౌస్కు చేరుకున్నారు. వెస్ట్ ఎగ్జిక్యూటివ్ అవెన్యూ ప్రవేశ ద్వారం దగ్గర సీనియర్ పరిపాలన అధికారులు స్వాగతం పలికారు. షరీఫ్ వెంట ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ కూడా ఉన్నారు. ఇక షరీఫ్ ఓవల్ కార్యాలయానికి రావడం ఇదే మొదటిసారి. 2019లో ప్రధానమంత్రిగా ఇమ్రాన్ఖాన్ వైట్హౌస్కు వెళ్లారు. ఇన్నాళ్ల తర్వాత షరీఫ్ వెళ్లడం ఇది చారిత్రాత్మక విషయమే. ఇక ఆ మధ్య మునీర్.. ఆర్మీ చీఫ్గా వైట్హౌస్కు వెళ్లి ట్రంప్తో భేటీ అయ్యారు. ఇక సమావేశానికి ముందు ఇద్దరు నాయకులను ‘‘గొప్ప నాయకులు’’ అంటూ ట్రంప్ ప్రశంసించడం విశేషం.

పైకి ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, ప్రాంతీయ భద్రతపై చర్చించినట్లు చెబుతున్నా.. లోపల మాత్రం రహస్య చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ మధ్య పాకిస్థాన్తో ట్రంప్ సంబంధాలు బలపర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓవల్ కార్యాలయంలోకి మీడియాను అనుమతించకుండా షరీఫ్, మునీర్తో ట్రంప్ కీలక చర్చలు జరిపినట్లు సమాచారం. సమావేశంలో ఏం చర్చించారో ఇప్పటి వరకు బయటకు రాలేదు.
ఇది కూడా చదవండి: Trump: సుంకాలపై మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. భారత్కు భారీ ఎఫెక్ట్
తాజావార్తలు
-
Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
-
PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
-
Sonakshi Sinha: సోషల్ మీడియా వల్ల ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది..
-
Virat Kohli: “ప్రతి సీజన్ను నరకంలా అనుభవించాను”.. 18 ఏళ్లుగా తన గుండెల్లోని బాధను బయటపెట్టిన కోహ్లీ..
-
PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..