US: ఖలిస్తానీ ఉగ్రవాదిని హతమార్చేందుకు ప్లాన్ చేసారు.. భారతీయుడిపై అమెరికా అభియోగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US: అమెరికా లో ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నుని హత్య చేసేందుకు భారతీయ జాతీయుడు నిఖిల్ గుప్తా(52) ప్లాన్ చేశారని అమెరికా ఆరోపిస్తూ న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ జిల్లా కోర్టులో నిఖిల్ గుప్తాపై కేసు నమోదు చేసింది. వివరాలలోకి వెళ్తే.. న్యూయార్క్లో నివాసం ఉంటున్న అమెరికా పౌరుడిని హత్య చేసేందుకు కుట్ర చేసారని.. ఈ కుట్రలో భాగంగా అమెరికా పౌరుడిని హతమార్చేందుకు ఓ కిల్లర్ను నియమించుకున్నాడని.. హత్య చేసేందుకు గాను కిల్లర్ కి లక్ష డాలర్లు ఇచేలా ఒప్పందం చేసుకున్నాడని అమెరికా అభియోగం మోపుతూ కేసు నమోదు చేసింది.కాగా అమెరికా ప్రభుత్వ న్యాయవాదులు దాఖలు చేసిన అభియోగపత్రంలో అమెరికా పౌరుడి పేరును ప్రస్తావించలేదు.. ఆ పేరుకు బదులుగా.. ఖలిస్తాని ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ న్నూ హత్య చేసుందుకు కుట్ర చేయగా ఆ కుట్రను US అధికారులు భగ్నం చేశారని అంతర్జాతీయ మాధ్యమాలు నివేంధించాయి.
Read also:MLC Kavitha: ఓటేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
Also Read
- Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
- Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
- Mojtaba Khamenei Health: మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఉత్కంఠకు తెర.. కొత్త వీడియో విడుదల చేసిన ఇరాన్
- H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
ఈ నేపథ్యంలో US అటార్నీ న్యూయార్క్ యొక్క సదరన్ డిస్ట్రిక్ట్ మాథ్యూ జి. ఒల్సేన్ మాట్లాడుతూ అమెరికా గడ్డపై సిక్కు వేర్పాటువాదిని హత్య చేసేందుకు గాను భారతీయ పౌరుడు కుట్ర చేయగా ఆ కుట్రను అమెరికా అధికారులు భగ్నం చేసారని.. కాగా అమెరికా గడ్డ పైన అమెరికా నివాసిని హత్య చేసేందుకు ప్రయతించినందుకు, అలానే కిరాయికి కిల్లర్ ను నియమించుకున్నందుకుగాను గుప్తాకు 20 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని పేర్కొన్నారు. కాగా బుధవారం న్యూయార్క్లోని సదరన్ డిస్ట్రిక్ట్ కోసం US డిస్ట్రిక్ట్ కోర్ట్లో రద్దు చేయబడిన సూపర్సీడింగ్ నేరారోపణ అలానే ఇతర పబ్లిక్ కోర్టు పత్రాలును పరిశీలించారు. కాగా ఈ ఆరోపణల పైన ఇంకా స్పష్టత రాలేదు.. ఈ నేపథ్యంలో భారతదేశం నవంబర్ 18 వ తేదీన ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.
తాజావార్తలు
-
Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
-
VVS Laxman: ఆ పదాన్ని వాడితే ఊరుకునేది లేదు… వీవీఎస్ లక్ష్మణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Rukmini Vasanth: ఆ స్టార్ హీరోతో లవ్ స్టోరీకి రెడీ అయిన రుక్మిణి వసంత్..!
-
Vaibhav Sooryavanshi: హెల్మెట్ పగిలేలా బంతి విసురుతా… వైభవ్ సూర్యవంశీకి షాకింగ్ ఛాలెంజ్..
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!