Telugu Students Troubles: పోలాండ్ లో తెలుగు విద్యార్ధుల వెతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రభావం అన్నింటా పడుతోంది. ఇప్పటికి ఇంకా 8 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ సరిహద్దుల్లో చిక్కుకుపోయారని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి హర్ష వర్ధన్ ష్రింగ్లా తెలిపారు. చిక్కుకుపోయున భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రత్యేకంగా C-17 లాంటి భారీ రవాణా విమానాల్లో రుమేనియా, పోలండ్, హంగేరీల నుంచి పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది.
రష్యా సేనల అధీనంలో ఉక్రెయిన్ లోని “ఖేర్సన్” పట్టణ కేంద్రం వుంది. దీంతో అక్కడ ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. దాడులు ప్రారంభమైన తర్వాత రష్యా అధీనంలోకి వెళ్లిన తొలి పట్టణం ఖేర్సన్. అజోవ్ సముద్ర తీరంలోని కీలక “మరియుపోల్” ఓడ రేవుని చుట్టుముట్టిన రష్యా సేనలు యుద్ధానికి రెడీ అవుతున్నారు. ఉక్రెయిన్ దేశాన్ని, ప్రజలను, దేశ చరిత్రను ఆనవాళ్లు లేకుండా చేసేందుకు రష్యా ప్రయత్నం చేస్తుందని నిందించారు అధ్యక్షుడు జెలెన్ స్కీ.
Also Read
- Trump-Meloni: ‘‘వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు’’.. ట్రంప్ పోస్టుకు ఇటలీ కౌంటర్..
- Trump: ఒప్పందం చేసుకోకపోతే మిషన్ పూర్తవుతుంది.. ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్కు వార్నింగ్
- Trump: ఫుట్బాల్ ప్లేయర్ నిషేధంపై ట్రంప్ సమీక్ష.. దుమారం రేపుతోన్న అధ్యక్షుడి తీరు
- Microsoft LayOff: మైక్రోసాఫ్ట్లో భారీ ఉద్యోగాల కోత.. AI కోసం 4,800 మందికి ఉద్వాసన..
రష్యా దాడుల తర్వాత ఇప్పటివరకు సుమారు 9 లక్షల మంది ఉక్రెయిన్ ప్రజలు దేశాన్ని వీడి వెళ్ళారని చెప్పింది ఐక్యరాజ్య సమితి. అటు పోలాండ్ లో చిక్కుకుపోయిన 400 మంది తెలుగు విద్యార్ధులు అవస్థలు పడుతున్నారు. చలి మంచు ఎక్కువగా వుండటంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. ప్రభుత్వం తరపున కమ్యూనికేట్ చేసే వారు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వారిని త్వరగా తీసుకురావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ మీదుగా విజయవాడ కు చేరుకోనుంది ఇండిగో విమానం. మధ్యాహ్నం 12 గంటలకు రానున్న విమానంలో విజయవాడ చేరుకోనున్నారు ఉక్రెయిన్ విద్యార్థులు హారతి, రమ్యశ్రీ, అజయ్.
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!