Rishi Sunak: 18 ఏళ్ల వరకు “గణితం” తప్పనిసరి.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishi Sunak wants all pupils to study maths to age 18: యూకే ఆర్థిక సంక్షోభంతోె అల్లాడుతోంది. ఇప్పటికే అక్కడ ద్రవ్యోల్భనం పెరిగింది. దీంతో పాటు ఇంధన సంక్షోభం ఆదేశాన్ని వేధిస్తోంది. దీనికి తోడు ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం మొత్తం యూరప్ దేశాలపై పడింది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బ్రిటన్ ను గట్టేక్కించేందుకు కన్జర్వేటివ్ పార్టీ లిజ్ ట్రస్ ను కాదని భారతీయ మూలాలు ఉన్న రిషి సునాక్ ను ప్రధానిగా ఎన్నుకున్నారు.
Read Also: Vaarasudu Trailer: గ్రౌండ్లో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నా.. ఆడియన్స్ చూసేది ఒక్కరినే..!!
Also Read
ఇదిలా ఉంటే ప్రధాని రిషి సునాక్ ప్రస్తుతం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూకేలో 18 ఏళ్ల విద్యార్థులు తప్పని సరిగా ‘మ్యాథ్స్’ని తప్పనిసరి చేశారు. 2023లో రిషి సునాక్ మొదటి ప్రసంగంలో కొన్ని అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నాడు. దీంట్లో గణితం తప్పనిసరి అనేది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. జీవితంలో తాను పొందిన ప్రతీ అవకాశాన్ని విద్యనే అందించిందని ఇది నా ఉద్దేశపూర్వకంగా గ్రహించినట్లు వెల్లడించారు. ప్రతీ వ్యక్తికి అత్యున్నత స్థాయి విద్యను అందించడం రాజకీయాల్లోకి వచ్చానని రిషి సునాక్ తెలిపారు. ప్రపంచంలో అత్యుత్తమ విద్యావ్యవస్థలతో మనం పోటీ పడలేకపోవడానికి నాకు ఎటువంటి కారణం కనిపించడం లేదని అన్నారు.
ప్రస్తుతం 16-19 ఏళ్ల వయసు ఉన్న వారిలో కేవలం సగం మంది మాత్రమే గణితాన్ని అభ్యసిస్తున్నారని.. వీరిలో 16 ఏళ్ల వయసులో 60 శాతం మందికి ప్రాథమిన గణిత నైపుణ్యాలు లేవని అన్నారు. భవిష్యత్తులో ఉద్యోగాలకు విద్యార్థులకు అనలిటికల్ సామర్థ్యం అవసరం.. వీటిని నేర్పించకుండా వారిని బయటకు పంపడం మన పిల్లలను నిరాశకు గురిచేస్తుందని.. అందుకే 18 ఏళ్ల వయసు వరకు గణితం తప్పనిసరి అని తెలిపారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!