Sri Lanka: ముస్లిం విద్యార్థుల ఫలితాలు నిలిపివేత.. కారణమేంటంటే..!
- ముస్లిం విద్యార్థుల ఫలితాలు నిలిపివేత
- 70 మంది ఫలితాలు నిలిపివేసిన శ్రీలంకలోని విద్యాసంస్థ
- తదుపరి చదువులు కోల్పోయిన బాధితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకలో 70 మంది ముస్లిం విద్యార్థుల ఫలితాలను పరీక్షల విభాగం వారు నిలిపివేశారు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. హిజాబ్ కారణంగా ఫలితాలు నిలిపివేసినట్లు వెల్లడించింది. పరీక్ష సమయంలో చెవులకు హిజాబ్లు ధరించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ట్రింకోమలీలో ఉన్న కళాశాల నిబంధనల ప్రకారం.. పరీక్షల సమయంలో అక్రమాలు జరగకుండా ఉండేందుకు విద్యార్థులు చెవులు మూసుకుపోకుండా చూసుకోవాలి. కానీ అందుకు భిన్నంగా విద్యార్థులు హిజాబ్ ధరించి వచ్చారు. దీంతో ఫలితాలు ఆపేసింది. విచారణ తర్వాత విద్యార్థుల ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ చర్యను ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాలు ఖండించాయి.
ఇది కూడా చదవండి: Mamata Banerjee: జస్టిస్ డీవై చంద్రచూడ్ ముందే న్యాయవ్యవస్థకు సూచనలిచ్చిన మమతా బెనర్జీ..ఏమన్నారంటే?
Also Read
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
- US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
- Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ట్రింకోమలీలోని జహీరా కాలేజీకి చెందిన ముస్లిం విద్యార్థులు జనవరి 2024లో అడ్వాన్స్డ్ లెవెల్ (A/L) పరీక్షలకు హాజరయ్యారు. అయితే పరీక్ష రాసేటప్పుడు హిజాబ్ తీసేయాలి. కానీ వారు తీయకుండానే ఎగ్జామ్ రాశారు. దీంతో ఫలితాలను నిలిపివేశారు. విద్యార్థులు చెవుల్లో బ్లూటూత్ ఇయర్పీస్లు ధరించే అవకాశం ఉన్నందున ఈ చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే ఫలితాలు నిలిపివేయడంతో తదుపరి తరగతులకు వెళ్లేందుకు ఆ విద్యార్థులకు అవకాశం లేకుండా పోయింది. దీంతో విద్యార్థులంతా లబోదిబో అంటున్నారు.
ఇది కూడా చదవండి: WhatsApp: వాట్సాప్లోకి ఏఐ.. మీరు ఇక ఏదైనా తెలుసుకోవచ్చు!
తాజావార్తలు
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?