COVID 19 syndrome: పిల్లలకు పోస్ట్ కోవిడ్ ముప్పు..! వారు డేంజర్లో..?
కరోనా మహమ్మారి వెలుగు చూసిననాటి నుంచి దానిపై అనేక అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయి.. మహమ్మారి సోకినవారిలో జరిగే పరిణామాలు.. కోవిడ్ నుంచి కోలుకున్నతర్వాత వచ్చే మార్పులు.. ఇలా అనేక రకాలుగా పరిశోధనలు చేశారు.. చేస్తూనే ఉన్నారు.. అయితే, కోవిడ్ బారినపడిన తర్వాత చాలామంది పిల్లల్లో ప్రాణాంతక మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (ఎంఐఎస్-సీ) కనిపించినట్టు మరో కొత్త స్టడీ తేల్చింది. ఇది, వ్యాక్సినేషన్ వేసుకోని పిల్లలతోపాటు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కూడా కనిపించిందని చెబుతున్నారు..
Read Also: Mamata Banerjee: దేశంలో ప్రతిపక్ష నేతలకు లేఖ.. జూన్ 15న ఢిల్లీలో కీలక మీటింగ్
Also Read
- Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్పై ట్రంప్ ఆగ్రహం
- Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
- Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఆరోగ్యంపై సస్పెన్స్ వీడినట్టేనా!? కుడ్యచిత్రం ఆవిష్కరణ
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్ నుంచి అతనొక్కడే మినహాయింపు.. కారణమేంటో..! సర్వత్రా చర్చ
కరోనా వేరియంట్లలో ఒకటైన ఒమిక్రాన్ సోకిన తర్వాత అర మిలియన్ కంటే ఎక్కువ మంది చిన్నారులు, టీనేజర్లపై డెన్మార్క్ పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. అయితే, వీరిలో చాలామంది చిన్నారుల్లో ఎంఐఎస్సీ-సీ ఉన్నట్లు ఆ అధ్యయనం గుర్తించింది. ఆ వ్యాధిబారిన పడిన ప్రతి 12 మందిలో 11 మంది వ్యాక్సినేషన్ తీసుకోనివారుంటే.. టీకా తీసుకున్నవారు మాత్రం ఒక్కరే ఉన్నారని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సిండ్రోమ్ కారణంగా గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడులాంటి కీలక భాగాల్లో వాపు ఉంటుందని గుర్తించారు. వ్యాక్సిన్ తీసుకోని చిన్నారుల్లో 34.9 రెట్లు, టీకా తీసుకున్న చిన్నారుల్లో 3.7 రెట్లు ఎంఐఎస్-సీ కేసులు గుర్తించినట్లు పరిశోధకులు జేఏఎంఏ పీడియాట్రిక్స్లో వెల్లడించారు.. డెల్టా వేరియంట్ ప్రబలంగా ఉన్నప్పుడు టీకా వేయని పిల్లల్లో మిలియన్కు 290.7 రెట్లు ఎంఐఎస్-సీ కేసులు, టీకా తీసుకున్న చిన్నారుల్లో మిలియన్కు 101.5రెట్లు ఎంఐఎస్-సీ కేసులు గుర్తించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు..
తాజావార్తలు
-
Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!