Pope Francis: భారత్లో పర్యటించనున్న పోప్ ఫ్రాన్సిస్! ఎప్పటి నుంచంటే..!
- భారత్లో పర్యటించనున్న పోప్ ఫ్రాన్సిస్!
- జూబ్లీ సంవత్సరం తర్వాత ఉంటుందన్న కేంద్రమంత్రి
- ఇటలీ పర్యటనలో పోప్ను ఆహ్వానించిన ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోప్ ఫ్రాన్సిస్ భారత్ పర్యటనకు వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ తెలిపారు. శనివారం వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ చేత కార్డినల్గా ఆర్చ్బిషప్ జార్జ్ జాకబ్ కూవకాడ్కు పట్టాభిషేకం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర ప్రతినిధి బృందంలో కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కురియన్ ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2025 జూబ్లీ సంవత్సరం తర్వాత పోప్ ఫ్రాన్సిస్ భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Nagarjuna: ఏజ్ ఈస్ జస్ట్ ఏ నంబర్.. జోరు మీదున్న మన్మధుడు
Also Read
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
- Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
- Pakistan: పాకిస్తాన్ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
భారత్లో పర్యటించాలని ఇప్పటికే ప్రధాని మోడీ.. పోప్ ఫ్రాన్సిస్ను ఆహ్వానించారని గుర్తుచేశారు. ఈ ఏడాది జూన్లో దక్షిణ ఇటలీలోని అపులియాలో జరిగిన G7 సమ్మిట్లో ప్రధాని మోడీ-పోప్ ఫ్రాన్సిస్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా భారత్లో పర్యటించాల్సిందిగా పోప్ ఫ్రాన్సిస్ను మోడీ ఆహ్వానించారని కేంద్రమంత్రి తెలిపారు. పోప్ ఫ్రాన్సిస్ భారత పర్యటన కోసం ప్రధాని మోడీ, క్రైస్తవ సమాజం ఎదురుచూస్తోందన్నారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan : చదువు ఉద్యోగం కోసమే కాదు జ్ఞానం సంపాదించుకోవడానికి…
కేరళకు చెందిన కూవకాడ్ (51). కార్డినల్ స్థాయికి ఎదిగిన 21 మంది మతాధికారులలో ఒకరిగా నిలిచారు. గతంలో మోన్సిగ్నోర్ బిరుదును కలిగి ఉన్నారు. టర్కీలోని నిసిబిస్ టైటిల్ ఆర్చ్ బిషప్గా ప్రకటించబడ్డారు. శనివారం వాటికన్ సిటీలో కూవకాడ్కు పోస్ చేత కార్డినల్గా పట్టాభిషేకం జరగనుంది.
ఇది కూడా చదవండి: Parenting Tips: పిల్లలు పేరెంట్స్ మాట వినేలా చేయడం ఎలా? సింపుల్ టిప్స్..
తాజావార్తలు
-
Women Living Alone in India: వితంతువులు, విడాకులు, ఒంటరి మహిళల సంఖ్యపై షాకింగ్ రిపోర్ట్.. దక్షిణాదిలో ఎందుకు ఎక్కువ?
-
Hyderabad Metro : మెట్రో వ్యవస్థకు ఎలాంటి నష్టం లేదు.. స్పష్టం చేసిన HMRL
-
RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!